हिन्दी | Epaper
గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Telangana : నల్లగొండ జిల్లాలో 14 హెల్త్ సెంటర్లపై కేసులు నమోదు

Divya Vani M
Telangana : నల్లగొండ జిల్లాలో 14 హెల్త్ సెంటర్లపై కేసులు నమోదు

అర్హత లేని నకిలీ డాక్టర్లు వైద్య విద్యలో నిపుణులైతే బాగుండేది. కానీ, వీరిలో చాలామంది నకిలీ సర్టిఫికెట్లతో ఆసుపత్రులు నడుపుతున్నారు.కొంతకాలం అసిస్టెంట్‌గా పనిచేసిన అనుభవంతో, ఒక్కసారిగా వైద్యుల్లా మారిపోతున్నారు. అనుమతులు లేకుండానే సర్జరీలు చేస్తున్నారు. యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ వంటి మందులు ఇష్టమైనట్టు వాడుతున్నారు. దీనివల్ల అనేక మంది రోగుల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోంది.సూర్యపేటలో ఆదివారం ఘోర సంఘటన జరిగింది.అర్హత లేని డాక్టర్, అనుమతి లేని ఆసుపత్రిలో ఒక మహిళకు శస్త్రచికిత్స చేశాడు. ఆ వైద్యం వికటించి ఆమె అక్కడికక్కడే మృతిచెందింది.ఆసుపత్రి యాజమాన్యం ఈ విషయం బయటకు రాకుండా చూసే ప్రయత్నం చేసింది.

Telangana నల్లగొండ జిల్లాలో 14 హెల్త్ సెంటర్లపై కేసులు నమోదు
Telangana నల్లగొండ జిల్లాలో 14 హెల్త్ సెంటర్లపై కేసులు నమోదు

మృతురాలి కుటుంబాన్ని నచ్చజెప్పి డబ్బుతో ఒప్పించిందని సమాచారం. పిల్లల పేరుతో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తామని చెప్పి, విషయాన్ని కప్పిపుచ్చారు.”పోయిన ప్రాణం తిరిగి రాదు కదా.అనే మాటలతో బాధిత కుటుంబాన్ని భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.వారికి రూ.20 లక్షల వరకు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది.కొంత మొత్తం పిల్లల భవిష్యత్తుకి పేరుపై పెట్టినట్టు సమాచారం.ఇది అక్కడితో ఆగలేదు. ఈ విషయం ఒక్కసారి సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత పెద్ద దుమారమే రేగింది. ప్రజలు ఆగ్రహంతో స్పందించడంతో అధికారులు స్పందించాల్సి వచ్చింది.

(Telangana) మెడికల్ కౌన్సిల్ రంగంలోకి దిగి నకిలీ వైద్యులపై చర్యలు ప్రారంభించింది.నల్లగొండ జిల్లాలో 14 ఆరోగ్య కేంద్రాలపై అధికారులు తనిఖీలు చేశారు.అనుమతులు లేని ఆసుపత్రులపై కేసులు నమోదు చేశారు.సంబంధిత పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు అందజేశారు.ఈ వ్యవహారంతో రాష్ట్రవ్యాప్తంగా అలర్ట్ జారీ అయింది.వైద్యులుగా సర్టిఫికెట్ లేకుండా పనిచేస్తున్నవారిని గుర్తించేందుకు మెడికల్ కౌన్సిల్ చర్యలు తీసుకుంటోంది.వెరిగిపోయిన పరిస్థితిని నియంత్రించేందుకు ప్రతి జిల్లా స్థాయిలో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇది ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయం కావడంతో అధికారులు ఎంత కఠినంగా ఉన్నా తక్కువే.

Read Also : Hyderabad Fire : బిడ్డలను హత్తుకుని అగ్నికీలలకు ఆహుతైన మహిళ!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870