100 Robotic Whipple Surgeries in Kim's

కిమ్స్‌లో 100 రోబోటిక్ విప్పల్ శస్త్రచికిత్సలు

హైదరాబాద్‌: కిమ్స్ హైదరాబాద్‌లోని ప్రముఖ మల్టీ-స్పెషాలిటీ హాస్పిటల్స్లో ఒకటి. అత్యంత క్లిష్టమైన ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లను 100 రోబోటిక్-సహాయక విప్పల్ తోటి శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసిన భారతదేశంలో మొదటి ప్రైవేట్ హాస్పిట్‌లాగా పేరొందినదిగా సంస్థ ప్రతినిధులు తెలిపారు. కిమ్స్ నిర్వహించిన 100 రోబోటిక్ శస్త్ర చికిత్సల్లో 14 నుంచి 80 ఏళ్ళు వయసు కలిగినవారు అధికమన్నారు. వీరంతా హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్ పరిసర ప్రాంతాలకు చెందినవారన్నారు.

డాక్టర్ మధు దేవరశెట్టి, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, కిమ్స్, హైదరాబాద్ వారు ఈ 100 రోబోటిక్ శస్త్రచికిత్సల మైలురాయిని సాధించిన వైద్య బృందానికి నాయకత్వం వహించారన్నారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అత్యంత అరుదైన, సంక్లిష్టమైన ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులలో ముఖ్య సమస్యలు అధిగమించుటకు, త్వరితంగా కోలుకోవటానికి తాము శస్త్రచికిత్సల కోసం రోబోటిక్ టెక్నాలజీని ఉపయోగించామన్నారు. దీనివలన చాలా మంది రోగులు శస్త్రచికిత్స తర్వాత ఐదవ రోజున డిశ్చార్జ్ అయ్యి త్వరలో వారి సాధారణ జీవితాలను గడిపే అవకాశం కలిగింది అన్నారు.

Related Posts
దుబాయ్ లోనే నిర్మాత కేదార్ అంత్యక్రియలు పూర్తి
producer kedar

ప్రముఖ సినీ నిర్మాత కేదార్ సెలగంశెట్టి అంత్యక్రియలు దుబాయ్‌లోనే పూర్తయ్యాయి. గత కొద్ది రోజులుగా ఆయన మృతి చుట్టూ అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, దుబాయ్ పోలీసులు Read more

ఎవరైనా ఇసుక అక్రమ రవాణా చేస్తే వారిపై పిడి యాక్ట్ : మంత్రి కొల్లు రవీంద్ర
kollu

మంత్రి కొల్లు రవీంద్ర ఇసుక విధానంలో జరుగుతున్న మార్పులు, గత ప్రభుత్వ కాలంలో జరిగిన తప్పిదాలు, మరియు ప్రస్తుతం తీసుకుంటున్న చర్యల గురించి వివరణ ఇచ్చారు. గత Read more

నేడు, రేపు బీజేపీ బస్తీ నిద్ర
Today tomorrow BJP basti nidra

హైదరాబాద్‌: నేడు, రేపు మూసీ పరీవాహక ప్రాంతాల్లో బీజేపీ బస్తీ నిద్ర ప్రారంభించనున్నారు. మూసీ ప్రక్షాళన చేయండి..కానీ పేదల ఇండ్లు కూలగొట్టకండి..! అనే నినాదంతో మూసి పరివాహక Read more

2 లక్షల ఉద్యోగాలు కాదు..ఉన్నవి తీసేస్తున్నారు..కేటీఆర్‌ ఆగ్రహం
KTR tweet on the news of the arrest

హైదరాబాద్‌: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పాపపు పాలనలో ప్రతి బిడ్డా నిరాశలో ఉన్నారని ఆరోపించారు. 165 ఏఈఓలు, Read more