हिन्दी | Epaper
సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం

స్పిన్‌కు సహకరించిన పూణె పిచ్‌పై రాణించలేకపోయిన అశ్విన్-జడేజా

Divya Vani M
స్పిన్‌కు సహకరించిన పూణె పిచ్‌పై రాణించలేకపోయిన అశ్విన్-జడేజా

సినీ నటి రేణు దేశాయ్ మూగ జీవాల సంక్షేమం కోసం “శ్రీ ఆద్య యానిమల్ షెల్టర్” అనే సంస్థను స్థాపించి, ఆ సంస్థకు సమర్థంగా పనిచేయడానికి అందరి సహకారాన్ని కోరుతున్నారు. ఈ క్రమంలో, ప్రముఖ సినీ హీరో రామ్‌చరణ్ భార్య ఉపాసన తమ వంతు సాయం అందించారు. రేణు దేశాయ్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు, ఉపాసన ఇచ్చిన సాయాన్ని హర్షిస్తూ రేణు తన కృతజ్ఞతలు తెలిపారు ఆ వివరాల ప్రకారం, రేణు దేశాయ్ యానిమల్ షెల్టర్ కోసం ఓ అంబులెన్స్ కొనుగోలు చేయగా, అందుకు ఉపాసన కూడా ఆర్థిక సహాయం అందించారని రేణు వివరించారు. రామ్‌చరణ్ పెంపుడు కుక్క రైమీ పేరుతో ఈ సాయం అందినట్టు తెలిపారు. దీనికి రైమీకి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ సాయాన్ని గుర్తు చేస్తూ రేణు దేశాయ్ ఉపాసనను ట్యాగ్ చేశారు.

రేణు దేశాయ్ స్వచ్ఛంద సంస్థకు మరిన్ని విరాళాలు అవసరమని, ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరు తమ శక్తికొద్దీ సహాయం చేయవచ్చని, కనీసం నెలకు రూ. 100 కూడా అందించడం ద్వారా మూగ జీవాలకు సహకరించవచ్చని సూచించారు. ఈ డబ్బును ఎక్కడా ఇతర అవసరాల కోసం కాకుండా, స్వచ్ఛంద సంస్థ కోసం మాత్రమే ఉపయోగిస్తానని రేణు స్పష్టం చేశారు. తాను చిన్నప్పటి నుంచే మూగ జీవాల కోసం ఏదైనా చేయాలని కలలు కనేవారని, ఈ సంస్థ తన ఆత్మసంతృప్తికి, సమాజానికి ఒక సాయం చేయాలనే తపనతో స్థాపించానని వివరించారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870