CM Chandrababu held meeting with TDP Representatives

సీఎం చంద్రబాబు విజయనగరం పర్యటన రద్దు..!

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు ఉత్తరాంధ్రను సందర్శిస్తున్నారు. నిన్న దీపం-2 పథకాన్ని ప్రారంభించిన ఆయన శ్రీకాకుళంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో బస చేశారు. అయితే ఈ రోజు విజయనగరం, అనకాపల్లి, విశాఖ జిల్లాలలో పర్యటించాలనుకున్నారు. కానీ విజయనగరం పర్యటన రద్దు అయ్యింది.

Advertisements

విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రకటన కారణంగా పర్యటనను రద్దు చేసినట్టు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తన కార్యాలయంగా ప్రకటించారు. దీంతో సీఎం చంద్రబాబు ఈ రోజు ఉదయం 11 గంటలకు శ్రీకాకుళం జిల్లా నుంచి అనకాపల్లి జిల్లాకు వెళ్ళనున్నారు. ఉదయం 11.15 గంటలకు చింతలగోరువాని పాలెను హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారు. అక్కడ ఆయన లారస్ సంస్థ నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

మధ్యాహ్నం 12.20 గంటలకు అనకాపల్లి జిల్లా వెన్నెలపాలెను చేరుకుని, రహదారి గుంతలు పూడ్చే కార్యక్రమంలో శ్రద్ధ చూపిస్తారు. మధ్యాహ్నం 1.25 గంటలకు రుషికొండకి హెలికాప్టర్ ద్వారా చేరుకుని, ఏపీ టూరిజం రిసార్ట్స్‌ను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు విశాఖ కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాల్లో సీఎం వెంట మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా పాల్గొంటారు.

Related Posts
లేని శాఖకు 20 నెలలు మంత్రిగా పనిచేసిన ఆప్‌ నేత..
AAP leader who worked as a minister for 20 months in a non existent department

గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఈ విషయం బయటకు న్యూఢిల్లీ: పంజాబ్​లో మంత్రి కుల్దీప్ సింగ్ ధలివాల్ ఇరవై నెలలకు పైగా ఉనికిలో లేని పరిపాలనా సంస్కరణల Read more

KCR : కేసీఆర్కు దొంగనోట్లు ప్రింటింగ్‌ ప్రెస్‌ ఉంది : బండి సంజయ్‌ కీలక వ్యాఖ్యలు
KCR కేసీఆర్కు దొంగనోట్లు ప్రింటింగ్‌ ప్రెస్‌ ఉంది బండి సంజయ్‌ కీలక వ్యాఖ్యలు

KCR : కేసీఆర్కు దొంగనోట్లు ప్రింటింగ్‌ ప్రెస్‌ ఉంది : బండి సంజయ్‌ కీలక వ్యాఖ్యలు కేంద్రమంత్రి బండి సంజయ్ తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపే Read more

ఎన్నికల కోడ్​ ఉల్లంఘన, వైఎస్​ జగన్​పై కేసు
జగన్ సహా మరో 8 మంది వైసీపీ నేతలపై కేసు

ఎన్నికల కోడ్​ ఉల్లంఘన, వైఎస్​ జగన్​పై కేసు..! వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌ ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారంటూ గుంటూరులోని నల్లపాడు పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది.ఎన్నికల కోడ్​ Read more

కేజ్రీవాల్ అంబేద్కర్‌ను అవమానించాడు: లెఫ్టినెంట్ గవర్నర్
కేజ్రీవాల్ అంబేద్కర్‌ను అవమానించాడు: లెఫ్టినెంట్ గవర్నర్

ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి సంబంధించి ఆప్ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె. సక్సేనా ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా, అతిషిని "తాత్కాలిక Read more

×