हिन्दी | Epaper
జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! పెరగనున్న టీవీల ధరలు! స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! పెరగనున్న టీవీల ధరలు! స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! పెరగనున్న టీవీల ధరలు! స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! పెరగనున్న టీవీల ధరలు! స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా!

సికెల్‌ సెల్‌ అవగాహన దినోత్సవ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించిన సికెల్‌ సెల్‌ సొసైటీ

sumalatha chinthakayala
సికెల్‌ సెల్‌ అవగాహన దినోత్సవ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించిన సికెల్‌ సెల్‌ సొసైటీ

హైదరాబాద్‌ : అక్టోబర్‌ నాల్గవ శనివారాన్ని ప్రతి సంవత్సరం సికెల్‌ సెల్‌ అవగాహన దినంగా జరుపుతుంటారు. దానిలో భాగంగా నేడు (అక్టోబర్‌ 26)న తలసేమియా అండ్‌ సికెల్‌ సెల్‌ సొసైటీ (టిఎస్‌సిఎస్‌), శివరాం పల్లి లోని తమ ప్రాంగణంలో ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలతో పాటుగా వైద్య శిబిరం కూడా నిర్వహించింది. ‘సికెల్‌సెల్‌ వ్యాధి బారిన పడిన వారిలో సైకలాజికల్‌, సామజిక సమస్యలు, వాటితో పోరాడటం’ గురించి ప్రత్యేకంగా డాక్టర్.అజ్రా ఫాతిమా (క్లినికల్ సైకాలజిస్ట్)చే మాట్లాడారు. దాదాపు 150 మంది సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంగీకారం, శ్వాస వ్యాయామాలు, పరధ్యానం మరియు సానుకూల ఆలోచనలు వంటి అంశాలను డా.అజ్రా చర్చించారు. శ్రీ చంద్రకాంత్ అగర్వాల్, డాక్టర్ సుమన్ జైన్, శ్రీమతి అనితా ఉపాధ్యాయ మరియు శ్రీమతి ప్రియదర్శిని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనటం తో పాటుగా స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేశారు. కార్యక్రమంలో భాగంగా ఒపి , వ్యాక్సినేషన్ మరియు రోగులకు మందులు జారీ చేయడం జరిగింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870