samsung

సామ్‌సంగ్ గెలాక్సీ భారీ డిస్కౌంట్

ఒక పూట ఆహారం లేకపోయినా జీవించవచ్చు కానీ స్మార్ట్‌ఫోన్‌ చేతిలో లేకపోతే జీవితమే ఆగిపోయినట్లుగా అవుతుంది. మన బలహీనతల్ని ఆసరాచేసుకుని పలు కంపనీన్లు పలు ఆఫర్లు ఇస్తున్నాయి. ఇందులో భాగంగా ఈ ఏడాది జులైలో విడుదలైన ‘సామ్‌సంగ్ గెలాక్సీ ఎం35’ 5జీ స్మార్ట్‌ఫోన్‌పై కస్టమర్లను ఊరించే భారీ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. ఈ సిరీస్‌లో భాగంగా 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ బేస్ మోడల్‌ అసలు ధర రూ.19,999 కాగా, ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌పై ఏకంగా రూ.5,000 తగ్గింపు ఆఫర్ లభిస్తోంది. కేవలం రూ.14,999లకే ఈ ఫోన్‌ను కొనుగోలు చేసే అవకాశం కస్టమర్లకు దక్కింది. సామ్‌సింగ్ ‘ఎం సిరీస్’ స్మార్ట్‌ఫోన్లు బాగా పాప్యులారిటీ పొందిన విషయం తెలిసిందే.

samsung


ఆకర్షణీయమైన ఫీచర్లు
ఈ ఫోన్‌లో ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి. 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 హెట్జ్ రిఫ్రెష్ రేట్‌‌తో 6.62-అంగుళాల డిస్‌ప్లే, ఎగ్జినోస్ 1380 ప్రాసెసర్‌, 1000 నిట్‌ల వరకు బ్రైట్‌నెస్, 25 వాట్స్ వైర్డ్ ఛార్జింగ్‌, అదనపు ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వంటి ప్రధాన ఫీచర్లు ఉన్నాయి.
పాత స్మార్ట్‌ఫోన్‌లను ఎక్స్చేంచ్ చేయడం ద్వారా అదనపు తగ్గింపును కూడా కస్టమర్లు పొందవచ్చు. అంతేకాదు, కస్టమర్లకు ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. నెలకు రూ.727 చెల్లింపుతో ఫోన్‌ను కొనవచ్చు.
ఫోటోగ్రఫీ ప్రియుల కోసం ఫోన్ వెనుకవైపు మల్టిపుల్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ ఉంది. ఇందులో 50 మెగాపిక్సెల్ కెమెరా ప్రధానమైనది. ముందు భాగంలో సెల్ఫీల కోసం 13ఎంపీ కెమెరా ఉన్నాయి.

Related Posts
(AI) యాక్షన్‌ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించనున్న ప్రధాని
(AI) PM Modi chair the meeting of the Action Committee

12వ తేదీ వరకు ఫ్రాన్స్‌లో మోడీ పర్యటన..14వ తేదీ వరకు అమెరికాలో మోడీ పర్యటన.. పారిస్ :యాక్షన్‌ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించనున్న ప్రధాని. రెండు రోజుల Read more

కొనసాగుతున్న టెక్ ఉద్యోగుల తొలగింపు
tech employees

ప్రముఖ గ్లోబల్ CRM సాఫ్ట్‌వేర్ ప్రొవైడర్ అయిన సేల్స్‌ఫోర్స్ భారీ తొలగింపు ప్లాన్స్ ప్రకటించింది. అమెజాన్, మైక్రోసాఫ్ట్ ఇంకా గూగుల్ ఈ ఏడాది 2025లో ఉద్యోగుల తొలగింపులను Read more

సెలబ్రిటీలపై పెరుగుతున్న దాడులు
saif ali khan

దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని బాంద్రా ప్రాంతం అంటే.. అక్కడ చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీలు నివసిస్తూ ఉంటారు. అయితే సెలబ్రిటీల నివాసాలు అంటే హై సెక్యూరిటీ Read more

కేజ్రీవాల్ మద్యం కుంభకోణం: కాగ్ నివేదిక
కేజ్రీవాల్ మద్యం కుంభకోణం: కాగ్ నివేదిక

మద్యం ఎక్సైజ్ విధానంలో పారదర్శకత లేకపోవడం, కొంతమందికి ప్రయోజనం కలిగేలా చట్టవిరుద్ధ నిర్ణయాలు తీసుకోవడం ద్వారా రూ.2,026 కోట్ల మోసం జరిగినట్లు కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *