हिन्दी | Epaper
తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు

సచివాలయాన్ని ముట్టడించిన బెటాలియన్‌ కానిస్టేబుల్ కుటుంబాలు

sumalatha chinthakayala
సచివాలయాన్ని ముట్టడించిన బెటాలియన్‌ కానిస్టేబుల్ కుటుంబాలు

హైదరాబాద్‌ : రాష్ట్రంలోని జిల్లాల్లో కొన్ని రోజులుగా సాగుతున్న బెటాలియన్‌ పోలీసుల కుటుంబాల ఆందోళనలు హైదరాబాద్‌ చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో, ఈరోజు రాష్ట్రంలో కానిస్టేబుల్‌ భార్యలు తమ పోరాటాన్ని మరింత ఉత్సాహంగా కొనసాగించారు. “ఏక్ పోలీస్, ఏక్ స్టేట్” విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, వారు సచివాలయాన్ని ముట్టడించారు. ఈ విధానం ద్వారా తమ భర్తలకు ఒకే చోట డ్యూటీ చేసే అవకాశం కల్పించాలని కోరారు. ఆర్థిక మరియు కుటుంబ కష్టాలను దృష్టిలో ఉంచుకుని, వారు 3 నుండి 5 సంవత్సరాలు ఒకే చోట పోస్టింగ్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మరికొన్ని విషయాలను ప్రస్తావిస్తూ..రిక్రూట్‌మెంట్‌లో ప్రత్యేక బలగాలను తీసుకుంటున్న విషయంపై ఆందోళన వ్యక్తం చేశారు. తమ భర్తలు బెటాలియన్‌ ఉద్యోగులు కావడంతో, కుటుంబాలకు దూరంగా ఉండాల్సి వస్తున్నదని చెప్పారు. కానిస్టేబుల్‌ భార్యలు పెద్ద ఎత్తున సెక్రటేరియట్‌ వద్ద చేరడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పోలీసులు బందోబస్తు పెంచారు.

మరోవైపు, “మా భర్తలు 9 నెలల కఠోర శిక్షణ తర్వాత పోలీసులుగా పాసై వచ్చారు. వారికి మిగతా సివిల్‌, ఏఆర్‌ పోలీసుల మాదిరిగా ఒకే చోట పనిచేయించరు? మేము ఏమి తప్పు చేశాము?” అని బాధిత కుటుంబాలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. “మా భర్తలు ఏడాదికి మూడు జిల్లాలు మారాల్సి వస్తున్నాయి. మేము ఎక్కడ ఉంటాం? పిల్లలు ఎలా చదువుకుంటారు?” అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ భర్తలను తోటి పోలీసులే కించపరిచే విధంగా చూసుకుంటున్నారని, దీనికి సంబంధించి వారు బాధపడుతున్నారని తెలిపారు. అంతేకాకుండా, సివిల్‌ మరియు ఏఆర్‌ పోలీసుల మాదిరిగా, బెటాలియన్‌ పోలీసులకు కూడా కనీసం 3-5 సంవత్సరాలు ఒకే జిల్లాలో పనిచేయడానికి అవకాశాన్ని కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనివల్ల పిల్లల చదువుకు ఆటంకం ఉండకపోగా, కుటుంబాల పట్ల భారం కూడా తగ్గుతుందని వారు పేర్కొన్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

జనవరి 3 నుంచి 20వ తేదీ వరకు తెలంగాణ టెట్ పరీక్షలు

జనవరి 3 నుంచి 20వ తేదీ వరకు తెలంగాణ టెట్ పరీక్షలు

సింగరేణి ఇన్చార్జి సిఎండిగా ఐఎఎస్ కృష్ణభాస్కర్

సింగరేణి ఇన్చార్జి సిఎండిగా ఐఎఎస్ కృష్ణభాస్కర్

నిజామాబాద్ లో రూ.2.40 లక్షలకు శిశువును అమ్మేసిన తల్లి

నిజామాబాద్ లో రూ.2.40 లక్షలకు శిశువును అమ్మేసిన తల్లి

ఓట్ల కోసం క్షుద్రపూజలు.. పంచాయతీ ఎన్నికల్లో కలకలం

ఓట్ల కోసం క్షుద్రపూజలు.. పంచాయతీ ఎన్నికల్లో కలకలం

ఆ ఉగ్రవాది హైదరాబాద్ వాసిగా నిర్ధారణ

ఆ ఉగ్రవాది హైదరాబాద్ వాసిగా నిర్ధారణ

పోలవరం–నల్లమలసాగర్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టుకు తెలంగాణ

పోలవరం–నల్లమలసాగర్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టుకు తెలంగాణ

మూడో దశ పోలింగ్ నేడు..ఫలితాలపై ఉత్కంఠ

మూడో దశ పోలింగ్ నేడు..ఫలితాలపై ఉత్కంఠ

ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక

ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక

సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. 16 మంది నక్సల్స్‌ అరెస్ట్…

సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. 16 మంది నక్సల్స్‌ అరెస్ట్…

మూడవ విడత పోలింగ్‌కు సర్వం సిద్ధం

మూడవ విడత పోలింగ్‌కు సర్వం సిద్ధం

గీతం యూనివర్సిటీకి రూ.118 కోట్ల కరెంట్ బిల్లు నోటీసులు

గీతం యూనివర్సిటీకి రూ.118 కోట్ల కరెంట్ బిల్లు నోటీసులు

42% బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రంపై పోరాటం

42% బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రంపై పోరాటం

📢 For Advertisement Booking: 98481 12870