हिन्दी | Epaper
స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు! పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్ ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ప్రధాని మోదీకి అరుదైన గౌరవం వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల నేటి బంగారం ధర జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 ఓట్ల కోసం క్షుద్రపూజలు టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ ఉద్యోగాలు స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు! పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్ ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ప్రధాని మోదీకి అరుదైన గౌరవం వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల నేటి బంగారం ధర జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 ఓట్ల కోసం క్షుద్రపూజలు టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ ఉద్యోగాలు స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు! పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్ ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ప్రధాని మోదీకి అరుదైన గౌరవం వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల నేటి బంగారం ధర జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 ఓట్ల కోసం క్షుద్రపూజలు టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ ఉద్యోగాలు స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు! పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్ ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ప్రధాని మోదీకి అరుదైన గౌరవం వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల నేటి బంగారం ధర జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 ఓట్ల కోసం క్షుద్రపూజలు టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ ఉద్యోగాలు

లాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకొని పని చేయడం ప్రమాదకరమా?

pragathi doma
లాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకొని పని చేయడం ప్రమాదకరమా?

కంప్యూటర్లు మన జీవితంలో ముఖ్యమైన భాగంగా మారాయి. టెక్నాలజీ పెరుగుతోన్న సమయంలో లాప్‌టాప్‌లు కేవలం ఐటి, సాఫ్ట్‌వేర్ రంగాల్లోనే కాకుండా, అనేక ఇతర రంగాలలో కూడా అవసరమైన పరికరంగా భావించబడుతున్నాయి. “వర్క్ ఫ్రమ్ హోమ్” పద్ధతి విస్తరించడంతో చాలామంది ఉద్యోగులు తమ లాప్‌టాప్‌ను ఒడిలో ఉంచి పనిచేస్తున్నారు.. కానీ దీర్ఘకాలం పాటు ఇలా పని చేయడం శరీరానికి హానికరంగా ఉంటుందని పరిశోధనలు తెలియజేస్తున్నాయి.

లాప్‌టాప్‌ను ఒడిలో ఉంచడం వల్ల వెన్ను, మెడ వంగి ఉండటంతో నొప్పులు పెరుగుతాయి. అంతేకాక ఇది చర్మకాన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కూడా కారణంగా మారవచ్చు. ముఖ్యంగా లాప్‌టాప్‌ల నుండి విడుదల అయ్యే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపించగలదు.

అలాగే లాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకుని పని చేసే మహిళలకు సంతానం పొందడంలో సమస్యలు వస్తాయని, గర్భిణీ స్త్రీలకు, గర్భస్థ శిశువులకు హానికరమైన ప్రభావాలు ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి.

కాబట్టి ల్యాప్టాప్‌ను కుర్చీలో లేదా టేబుల్‌పై ఉంచండి ఇది వేడి ఎక్కువగా కాకుండా కాపాడుతుంది. ప్రతి 30-40 నిమిషాలకు విరామం తీసుకోండి. అనుకూలమైన కుర్చీ లేదా లాప్‌టాప్ షీల్డ్ ఉపయోగించండి. వీటిని పాటించడం ద్వారా ఆరోగ్య సమస్యల్ని నివారించుకోవచ్చు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870