हिन्दी | Epaper
పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు మూడో విడత పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి నేడు, రేపు స్కూళ్లకు సెలవు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! నేటి బంగారం ధర యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు ఫలితాలు రేపు విడుదల SBI యోనో 2.0.. ఫీచర్లు ఇవే పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు మూడో విడత పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి నేడు, రేపు స్కూళ్లకు సెలవు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! నేటి బంగారం ధర యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు ఫలితాలు రేపు విడుదల SBI యోనో 2.0.. ఫీచర్లు ఇవే పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు మూడో విడత పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి నేడు, రేపు స్కూళ్లకు సెలవు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! నేటి బంగారం ధర యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు ఫలితాలు రేపు విడుదల SBI యోనో 2.0.. ఫీచర్లు ఇవే పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు మూడో విడత పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి నేడు, రేపు స్కూళ్లకు సెలవు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! నేటి బంగారం ధర యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు ఫలితాలు రేపు విడుదల SBI యోనో 2.0.. ఫీచర్లు ఇవే

లాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకొని పని చేయడం ప్రమాదకరమా?

pragathi doma
లాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకొని పని చేయడం ప్రమాదకరమా?

కంప్యూటర్లు మన జీవితంలో ముఖ్యమైన భాగంగా మారాయి. టెక్నాలజీ పెరుగుతోన్న సమయంలో లాప్‌టాప్‌లు కేవలం ఐటి, సాఫ్ట్‌వేర్ రంగాల్లోనే కాకుండా, అనేక ఇతర రంగాలలో కూడా అవసరమైన పరికరంగా భావించబడుతున్నాయి. “వర్క్ ఫ్రమ్ హోమ్” పద్ధతి విస్తరించడంతో చాలామంది ఉద్యోగులు తమ లాప్‌టాప్‌ను ఒడిలో ఉంచి పనిచేస్తున్నారు.. కానీ దీర్ఘకాలం పాటు ఇలా పని చేయడం శరీరానికి హానికరంగా ఉంటుందని పరిశోధనలు తెలియజేస్తున్నాయి.

లాప్‌టాప్‌ను ఒడిలో ఉంచడం వల్ల వెన్ను, మెడ వంగి ఉండటంతో నొప్పులు పెరుగుతాయి. అంతేకాక ఇది చర్మకాన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కూడా కారణంగా మారవచ్చు. ముఖ్యంగా లాప్‌టాప్‌ల నుండి విడుదల అయ్యే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపించగలదు.

అలాగే లాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకుని పని చేసే మహిళలకు సంతానం పొందడంలో సమస్యలు వస్తాయని, గర్భిణీ స్త్రీలకు, గర్భస్థ శిశువులకు హానికరమైన ప్రభావాలు ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి.

కాబట్టి ల్యాప్టాప్‌ను కుర్చీలో లేదా టేబుల్‌పై ఉంచండి ఇది వేడి ఎక్కువగా కాకుండా కాపాడుతుంది. ప్రతి 30-40 నిమిషాలకు విరామం తీసుకోండి. అనుకూలమైన కుర్చీ లేదా లాప్‌టాప్ షీల్డ్ ఉపయోగించండి. వీటిని పాటించడం ద్వారా ఆరోగ్య సమస్యల్ని నివారించుకోవచ్చు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870