हिन्दी | Epaper
స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు! పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్ ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ప్రధాని మోదీకి అరుదైన గౌరవం వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల నేటి బంగారం ధర జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 ఓట్ల కోసం క్షుద్రపూజలు టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ ఉద్యోగాలు స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు! పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్ ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ప్రధాని మోదీకి అరుదైన గౌరవం వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల నేటి బంగారం ధర జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 ఓట్ల కోసం క్షుద్రపూజలు టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ ఉద్యోగాలు స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు! పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్ ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ప్రధాని మోదీకి అరుదైన గౌరవం వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల నేటి బంగారం ధర జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 ఓట్ల కోసం క్షుద్రపూజలు టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ ఉద్యోగాలు స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు! పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్ ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ప్రధాని మోదీకి అరుదైన గౌరవం వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల నేటి బంగారం ధర జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 ఓట్ల కోసం క్షుద్రపూజలు టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ ఉద్యోగాలు

రోజా పువ్వుల ద్వారా మీ ఆరోగ్యాన్ని మెరుగు పరచండి

pragathi doma
రోజా పువ్వుల ద్వారా మీ ఆరోగ్యాన్ని మెరుగు పరచండి

చూడగానే అందంగా కన్పించే రోజా పూలకి అనేక ఔషధ గుణాలున్నాయి. ఇవి అందానికి కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. రోజా రేకులను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలను పరిశీలిద్దాం. శాస్త్రీయ పరిశోధనల ప్రకారం, రోజూ గుప్పెడు రేకులను తినడం వల్ల శరీరంలోని దోషాలు పోగొట్టబడతాయి తద్వారా రక్తశుద్ధి జరుగుతుంది.

యువతీయువకులకు హార్మోన్ల ప్రభావంతో మొహంపై వచ్చే మొటిమలు, నల్లమచ్చలను రోజా రేకులు పోగొట్టడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. రేకులను నీటిలో మరిగించి ముద్దగా నూరి ముల్తానీ మట్టితో కలిపితే ఈ మిశ్రమాన్ని వారంలో ఒక్కసారి ముఖంపై రాసుకుంటే మంచి ఫలితం చూపిస్తుంది. క్రమంగా నల్లమచ్చలు తగ్గడం గమనించవచ్చు.

రోజా రేకులతో తయారైన కషాయం ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది. ఇది మార్కెట్లో లభించే ఔషధాలకు సరిహద్దు కట్టని ప్రభావం చూపిస్తుంది. మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలను తగ్గించి చర్మానికి మెరుపు అందిస్తుంది. ఈ కషాయాన్ని ఇంట్లోనే సులభంగా తయారు చేయవచ్చు ,అవసరమైనవి రోజా రేకులు మరియు నీరు. రోజా పూల సువాసనతో శారీరకంగా మాత్రమే కాకుండా మనసుకు కూడా ప్రశాంతత లభిస్తుంది. రోజా రేకుల్లోని పదార్థాలు నాజూకుతనానికి ఉపయోగపడతాయి. కొద్దిగా మెంతులు మరియు రోజా రేకులు కలిపి తయారు చేసిన పేస్టు తిని లేదా రోజా రేకులతో కాచిన కషాయాన్ని తాగడం వల్ల మీరు సన్నబడవచ్చు. ఇవి జీవక్రియను మెరుగుపరుస్తాయి, తద్వారా సన్నబడే అవకాశాన్ని పెంచుతాయి.

ఈ విధంగా రోజా పూల అద్భుత గుణాలను తెలుసుకుంటే, అవి మన ఆరోగ్యానికి ఎంత ముఖ్యమైనవో అర్థం అవుతుంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870