భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లాలో భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్ వద్ద అదుపుతప్పి చెరువులోకి కారు దూసుకువెళ్ళింది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు యువకులు చెరువులో మునిగి మృతి చెందారు. హైదరాబాద్ నుంచి భూదాన్ పోచంపల్లికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతులు హైదరాబాద్ ఎల్ బి నగర్ కు చెందిన వంశి (23), దిగ్నేశ్ (21), హర్ష (21),బాలు (19), వినయ్ (21) లుగా గుర్తింపు. మృతదేహాలను భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్న పోలీసులు.
గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
ఐపీఎల్కు కరీంనగర్ యువకుడు ఎంపిక
సిర్పూర్-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్..
తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు
నేడు, రేపు స్కూళ్లకు సెలవు
తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త
ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్
త్వరలో ‘కామన్ మొబిలిటీ కార్డులు
లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు
తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్
గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
ఐపీఎల్కు కరీంనగర్ యువకుడు ఎంపిక
సిర్పూర్-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్..
తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు
నేడు, రేపు స్కూళ్లకు సెలవు
తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త
ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్
త్వరలో ‘కామన్ మొబిలిటీ కార్డులు
లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు
తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్
గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
ఐపీఎల్కు కరీంనగర్ యువకుడు ఎంపిక
సిర్పూర్-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్..
తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు
నేడు, రేపు స్కూళ్లకు సెలవు
తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త
ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్
త్వరలో ‘కామన్ మొబిలిటీ కార్డులు
లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు
తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్
గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
ఐపీఎల్కు కరీంనగర్ యువకుడు ఎంపిక
సిర్పూర్-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్..
తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు
నేడు, రేపు స్కూళ్లకు సెలవు
తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త
ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్
త్వరలో ‘కామన్ మొబిలిటీ కార్డులు
లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు
తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్
యాదాద్రి భువనగిరి జిల్లాలో తీవ్ర విషాదం…. 5 గురు దుర్మరణం
Sudheer
|