yediyurappa

యడ్యూరప్పకు బెయిల్ పొడిగించిన హైకోర్టు

కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్పకు బెయిల్ పొడిగిస్తూ, ట్రయల్ కోర్టుకు హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది. యడ్యూరప్పపై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయన బెయిల్ ను కర్ణాటక హైకోర్టు పొడిగించింది.
2024 ఫిబ్రవరిలో బెంగళూరు నివాసంలో తన 17 ఏళ్ల కూతురుని యడ్యూరప్ప వేధించారంటూ ఒక మహిళ ఫిర్యాదు చేసింది. దీంతో ఆయనపై పోక్సో కేసు నమోదయింది. ఫిర్యాదు చేసిన మహిళ గత ఏడాది మేలో ఊపిరితిత్తుల క్యాన్సర్ తో మరణించింది. కాగా యడ్యూరప్పను వెంటనే అరెస్ట్ చేసి విచారించాలని కోరుతూ బాధితురాలి సోదరుడు జూన్ లో హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ యడ్యూరప్ప దాఖలు చేసిన పిటిషన్ పై తదుపరి విచారణ ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది.

Related Posts
సుప్రీంకోర్టులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట
udhay stalin

తమిళనాడు ఉపముఖ్యమంత్రి మరియు డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు Read more

ప్రియాంకపై పోటీ.. ఎవరీ నవ్యా హరిదాస్?
navya haridas details

నవ్యా హరిదాస్ బీజేపీకి చెందిన ప్రముఖ మహిళా నాయకురాలు, ప్రస్తుతం వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రియాంక గాంధీకి (కాంగ్రెస్) వ్యతిరేకంగా పోటీ చేయనున్నారు. ఆమె బీటెక్ Read more

సీతారామన్ రైతులతో బడ్జెట్ చర్చలు
సీతారామన్ రైతులతో బడ్జెట్ చర్చలు

నిర్మలా సీతారామన్ వ్యవసాయ రంగంతో ప్రీ-బడ్జెట్ చర్చలు, GST తొలగింపు ప్రధాన డిమాండ్ ప్రీ-బడ్జెట్ సంప్రదింపుల సమయంలో, అనేక మంది వ్యవసాయ నాయకులు వ్యవసాయ ఇన్‌పుట్‌లపై వస్తు Read more

విజయవంతంగా చంద్రయాన్-3 ప్రయోగం
విజయవంతంగా చంద్రయాన్-3 ప్రయోగం.

ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 మిషన్‌లో భాగంగా 2023, ఆగస్టు 23న చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా ల్యాండ్ అయ్యింది . దీంతో చంద్రుడిపై సాఫ్ట్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *