Minister Konda Surekha star

మెదక్ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల సర్వేను ప్రారంభించిన మంత్రి కొండా సురేఖ

ప్రజా పాలన విజయోత్సవాలలో భాగంగా మెదక్ జిల్లాలోని పెద్ద శంకరంపేట మండల పరిధిలోని చీలపల్లి గ్రామంలో శనివారం నాడు ఇందిరమ్మ ఇండ్ల ఇంటింటి సర్వేను నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సమక్షంలో జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ వర్చువల్గా ప్రారంభించారు.

Advertisements

ఈ సందర్భంగా మెదక్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 2024-25 సంవత్సరానికి గాను నాలుగు లక్షల 50 వేల ఇందిరమ్మ గృహాలు మంజూరయ్యాయని తెలిపార రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ గృహాలు మంజూరయ్యాయి అన్నారు. మెదక్ జిల్లాలోని 21 మండలాల నుంచి 1,91,000 దరఖాస్తులు ఇందిరమ్మ గృహాలకు వచ్చాయని తెలిపారు. జిల్లాలో ఉన్న 469 గ్రామపంచాయతీ లతోపట్లు నాలుగు మున్సిపాలిటీలలో కూడా ఈరోజు నుంచి ఈ సర్వే ప్రారంభమవుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ సర్వే పూర్తయిన తర్వాత ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.

Related Posts
‘బాబు – షర్మిల’ ల ముసుగు తొలిగిపోయింది అంటూ వైసీపీ ట్వీట్
babu sharmila

జగన్, షర్మిలకు నెలకొన్న ఆస్తి వివాదంపై టీడీపీ ట్వీట్ చేయడంపై వైసీపీ స్పందించింది. 'ముసుగు తొలగిపోయింది. పక్క పార్టీ నేతల వ్యక్తిగత విషయాలను టీడీపీ అఫీషియల్ హ్యాండిల్స్లో Read more

త్వరలో భారత్‌-చైనా రక్షణ మంత్రుల భేటి..!
Defense Ministers of India and China will meet soon

న్యూఢిల్లీ: త్వరలో భారత్‌-చైనా రక్షణ మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్, డోంగ్‌ జున్‌ భేటీ కానున్నట్లు సమాచారం. ఈ మేరకు వారి మధ్య సరిహద్దు, ప్రాంతీయ స్థిరత్వమే అజెండాగా Read more

నేడు పార్లమెంటుముందుకు కొత్తఐటీ బిల్లు
New IT bill before Parliame

కేంద్ర ప్రభుత్వం నేడు పార్లమెంటులో కొత్త ఆదాయపు పన్ను బిల్లు-2025ను ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాన్ని సవరించి, ఆధునిక అవసరాలకు తగిన విధంగా మార్చే లక్ష్యంతో Read more

హైదరాబాద్‌లో నకిలీ అల్లం పేస్ట్ దందా: 1500 కిలోల నకిలీ పేస్ట్ స్వాధీనం
GINGER

హైదరాబాద్‌లో పోలీసులు పెద్ద సోదా నిర్వహించి, నకిలీ అల్లం మరియు వెల్లుల్లి పేస్ట్ తయారు చేసి విక్రయిస్తున్న ఒక గ్యాంగ్‌ను పట్టుకున్నారు. ఈ గ్యాంగ్ నుంచి 1500 Read more

×