हिन्दी | Epaper
తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు

మూడు బిల్లుల‌కు శాస‌న‌స‌భ ఆమోదం

Vanipushpa
మూడు బిల్లుల‌కు శాస‌న‌స‌భ ఆమోదం

ఎలాంటి చ‌ర్చలకు తావు లేకుండానే మూడు బిల్లుల‌కు తెలంగాణ శాస‌న‌స‌భ ఆమోదం తెలిపింది. విరామం అనంత‌రం ప్రారంభ‌మైన శాస‌న‌స‌భ‌లో బీఆర్ఎస్, బీజేపీ స‌భ్యులు ఆందోళ‌న‌కు దిగారు. ల‌గ‌చ‌ర్ల రైతుల‌ను విడుద‌ల చేయాల‌ని, ఈ అంశంపై చ‌ర్చ‌కు బీఆర్ఎస్, బీజేపీ స‌భ్యులు ప‌ట్టుబ‌ట్టారు. కానీ స్పీక‌ర్ చ‌ర్చ‌కు అనుమ‌తించ‌లేదు. స‌భ్యుల ఆందోళ‌న‌ల మ‌ధ్య‌నే యంగ్ ఇండియా ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్, స్పోర్ట్స్ వ‌ర్సిటీ బిల్లు, విశ్వ‌విద్యాల‌యాల చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లు, తెలంగాణ జీఎస్టీ స‌వ‌ర‌ణ బిల్లుల‌ను సంబంధిత మంత్రులు స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టారు.
చర్చలు లేకుండానే ఆమోదం
ఇక ఈ బిల్లుల‌పై ఎలాంటి చ‌ర్చ చేప‌ట్ట‌కుండా.. శాస‌న‌స‌భ ఆమోదం తెలిపింది. మూడు బిల్లులకు ఆమోదం అనంత‌రం రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు.. ప‌ర్యాట‌క రంగంపై స్వ‌ల్ప‌కాలిక చ‌ర్చ‌ను ప్రారంభించారు. అయితే ల‌గ‌చ‌ర్ల రైతుల‌ను త‌క్ష‌ణ‌మే జైలు నుంచి విడుద‌ల చేయాల‌ని బీఆర్ఎస్ స‌భ్యులు ఆందోళ‌న చేస్తున్నారు. వాయిదా తీర్మానాల కోసం బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేశాయి. ప్రతిపక్షాల నిరసనల మధ్యే శాసనసభ మూడు బిల్లులను ఆమోదించింది. రాష్ట్ర పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఆ తర్వాత సభ రేపటికి వాయిదా పడింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870