हिन्दी | Epaper
స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు! పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్ ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ప్రధాని మోదీకి అరుదైన గౌరవం వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల నేటి బంగారం ధర జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 ఓట్ల కోసం క్షుద్రపూజలు టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ ఉద్యోగాలు స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు! పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్ ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ప్రధాని మోదీకి అరుదైన గౌరవం వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల నేటి బంగారం ధర జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 ఓట్ల కోసం క్షుద్రపూజలు టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ ఉద్యోగాలు స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు! పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్ ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ప్రధాని మోదీకి అరుదైన గౌరవం వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల నేటి బంగారం ధర జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 ఓట్ల కోసం క్షుద్రపూజలు టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ ఉద్యోగాలు స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు! పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్ ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ప్రధాని మోదీకి అరుదైన గౌరవం వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల నేటి బంగారం ధర జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 ఓట్ల కోసం క్షుద్రపూజలు టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ ఉద్యోగాలు

మీ పిల్లలు తక్కువ బరువు ఉన్నారని ఆందోళన పడుతున్నారా ?

pragathi doma
మీ పిల్లలు తక్కువ బరువు ఉన్నారని ఆందోళన పడుతున్నారా ?

అధిక బరువు వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు ఎంత ప్రమాదకరమో, తక్కువ బరువు కూడా అంతే ప్రమాదకరంగా ఉంటుంది. ఇది కేవలం పెద్దవాళ్లకే కాకుండా, పిల్లలకు కూడా వర్తిస్తుంది. మీ పిల్లలు బరువు తక్కువగా ఉంటే, అందుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలను గుర్తించడం ముఖ్యం. చాలా తల్లిదండ్రులు తమ పిల్లల తక్కువ బరువు గురించి ఆందోళన చెందుతుంటారు. అనారోగ్యకరమైన సలహాలు చెప్పకుండా పోషకాహార నిపుణుల సలహాలను తీసుకోవడం మంచిది. వారు సూచించిన మార్గదర్శకాలను పాటించడం ద్వారా, పిల్లలు ఆరోగ్యంగా బరువు పెరగవచ్చు. ఇప్పుడు, తక్కువ బరువున్న పిల్లలు ఎలా బరువు పెంచుకోవాలో తెలుసుకుందాం.

చాలా పిల్లలు తినే సమయంలో టీవీ చూస్తారు, ఇది వారి ఆహారంపై దృష్టిని కేంద్రీకరించకుండా చేస్తుంది. దాంతో, వారు ఎంత తింటున్నారో, ఆహార రుచి కూడా గమనించరు. అందువల్ల, తల్లిదండ్రులు టీవీ, మొబైల్స్ వంటి డివైసులను దూరంగా ఉంచి, పిల్లలకు ఆహారం గురించి అవగాహన కల్పించడం అవసరం. అలాగే, ఆహారాన్ని ఆకర్షణీయంగా తయారు చేయడం ద్వారా వారి ఆసక్తిని పెంచవచ్చు.

పిల్లల బరువు పెరిగాలంటే, ఎక్కువ క్యాలరీలతో పాటు విటమిన్లు, ఖనిజాలతో సుఖమైన ఆహారం అందించాలి. కేక్‌లు, స్వీట్లు కాకుండా, పోషకమైన పండ్లు, కూరగాయలు సరైన ఆహారం కావాలి. ఆర్నెల్ల నుంచి ఐదేళ్ల పిల్లలకు పోషకాలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఎ, సి, డి విటమిన్లను చుక్కల రూపంలో అందిస్తోంది. సరైన ఆహారం తీసుకోని పిల్లలకు ఇవి ఉపయోగపడతాయి, వారి ఎదుగుదల, బరువు పెరగడానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు అందిస్తాయి. అందువల్ల, నిపుణుల సలహాతో వీటిని అందించడం మంచిది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870