మాజీ కేంద్ర మంత్రి ఈవీకేఎస్ ఇళంగోవన్ ఇవాళ కన్నుమూశారు. ఆయన వయసు 73 ఏళ్లు. గత కొంత కాలంగా ఆయన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడ్డారు. నెల రోజుల నుంచి చికిత్స తీసుకుంటున్నారు. నవంబర్ 13వ తేదీన ఎంఐఓటీ హాస్పిటల్లో చేరారు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. 2023 ఫిబ్రవరిలో జరిగిన ఉప ఎన్నికల్లో .. ఈరోడ్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి ఆయన అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆయన కుమారుడు తిరుమగన్ ఇవెర మృతిచెందిన నేపథ్యంలో అక్కడ ఉప ఎన్నిక నిర్వహించారు.
ఈవీ రామస్వామి బంధువే ఇళంగోవన్
ద్రావిడ ఉద్యమ నేత పెరియార్ ఈవీ రామస్వామి సోదరుడి మనవడే ఇళంగోవన్. చిన్న వయసులోనే ఇళంగోవన్ రాజకీయ ఎంట్రీ చేశారు. 1984లో ఆయన తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2004లో ఆయన లోక్సభకు ఎన్నికయ్యారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ఆయన కేంద్ర టెక్స్టైల్స్ శాఖ మంత్రిగా చేశారు. తమిళనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కూడా చేశారు.
సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం
ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం
పెరగనున్న కార్ల ధరలు
పోస్టాఫీస్లో మ్యూచువల్ ఫండ్ సేవలు
సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు
కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత
వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం
క్రిస్మస్, న్యూ ఇయర్కు ప్రత్యేక రైళ్లు
తెలంగాణలో కొత్త జూ పార్క్.. ఎక్కడంటే?
ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం
సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం
ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం
పెరగనున్న కార్ల ధరలు
పోస్టాఫీస్లో మ్యూచువల్ ఫండ్ సేవలు
సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు
కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత
వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం
క్రిస్మస్, న్యూ ఇయర్కు ప్రత్యేక రైళ్లు
తెలంగాణలో కొత్త జూ పార్క్.. ఎక్కడంటే?
ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం
సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం
ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం
పెరగనున్న కార్ల ధరలు
పోస్టాఫీస్లో మ్యూచువల్ ఫండ్ సేవలు
సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు
కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత
వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం
క్రిస్మస్, న్యూ ఇయర్కు ప్రత్యేక రైళ్లు
తెలంగాణలో కొత్త జూ పార్క్.. ఎక్కడంటే?
ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం
సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం
ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం
పెరగనున్న కార్ల ధరలు
పోస్టాఫీస్లో మ్యూచువల్ ఫండ్ సేవలు
సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు
కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత
వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం
క్రిస్మస్, న్యూ ఇయర్కు ప్రత్యేక రైళ్లు
తెలంగాణలో కొత్త జూ పార్క్.. ఎక్కడంటే?
ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం
మాజీ కేంద్ర మంత్రి ఇళంగోవన్ మృతి