Pawan Kalyan will participate in Maharashtra Assembly Elections campaign

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు.. ప్రచారంలో పాల్గొననున్న పవన్ కల్యాణ్

అమరావతి: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ మేరకు పవన్‌ కళ్యాణ్‌ మహారాష్ట్రలోని వివిధ జిల్లాల్లో రోడ్‌ షోలలు, బహిరంగ సభలు, ర్యాలీల్లో పాల్గొననున్నారు. పవన్‌తో పాటు మహారాష్ట్రకు జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ వెళ్లనున్నారు. ఆయనతో కలిసి ప్రచారంలో పాల్గొననున్నారు నాదెండ్ల. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సమయం తక్కువగా ఉండడంతో పార్టీలన్నీ ప్రచార సభలతో హోరెత్తిస్తున్నాయి. ఇప్పటికే మ్యానిఫెస్టోలు విడుదల చేశాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 20న జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల ఫలితాలను ఈ నెల 23న ప్రకటిస్తారు.

Advertisements

ఇకపోతే..ఇటీవల ఢిల్లీ లో హోం మంత్రి అమిత్ షాను కలిసిన సమయం లో మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వలసిందిగా జన సీనానిని కోరారు. దీంతో పవన్ తన ఎన్నికల ప్రచార షెడ్యూల్ ను ఖరారు చేసుకున్నారు మహారాష్ట్ర లోని తెలుగు వారు అధికంగా నివసించే ప్రాంతాల్లో ఈ నెల 16,17 తేదీల్లో ఎన్డీఏ కూటమి తరపున పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నారు. కాగా, ఆ రెండు రోజుల్లో అసెంబ్లీ సమావేశాలకు ఆ ఇద్దరు నేతలు అందుబాటులో ఉండకపోవచ్చు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సమయం తక్కువగా ఉండడంతో పార్టీలన్నీ ప్రచార సభలతో హోరెత్తిస్తున్నాయి.

Related Posts
ఇమ్మిగ్రేషన్ బిల్లుకు కేంద్రం ఆమోదం
ఇమ్మిగ్రేషన్ బిల్లుకు కేంద్రం ఆమోదం

కేంద్ర ప్రభుత్వం ‘ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ ఫారినర్స్‌ బిల్లు 2025’ను తీసుకొస్తోంది. దీనికి తాజాగా కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. ఈ బడ్జెట్‌ సమావేశాల్లోనే ఈ బిల్లును పార్లమెంట్‌లో Read more

శ్రీకాళహస్తిపై భక్తుల ఫిర్యాదు: ఘాటుగా స్పందించిన నారా లోకేష్
శ్రీకాళహస్తిపై భక్తుల ఫిర్యాదు: ఘాటుగా స్పందించిన నారా లోకేష్

శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో జరిగిన ఒక సంఘటనపై ఓ భక్తుడు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేత, ఆంధ్రప్రదేశ్ సమాచార, సాంకేతిక మరియు కమ్యూనికేషన్ల Read more

ప్రముఖ అకౌంటింగ్ కంపెనీలో ఉపాధి అవకాశాలు
Ernst & Young

అస్యూరెన్స్, టాక్స్, ట్రాన్సక్షన్స్ అండ్ అడ్వైసరి సర్వీసెస్లో గ్లోబల్ లీడర్ అయిన అకౌంటింగ్ కంపెనీ ఎర్నెస్ట్&యంగ్(Ernst & Young) తాజాగా భారతీయ జాబ్ మార్కెట్‌పై గొప్ప ప్రభావాన్ని Read more

హాస్టళ్లలో భోజనంపై సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక
cm revanth reddy district tour

హాస్టళ్లలో భోజన వసతులపై సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక జారీచేసింది. హైదరాబాద్‌లో ఎల్బీ స్టేడియంలోనేడు బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థుల బాగోగుల పట్ల కీలక నిర్ణయాలు తెలిపారు. Read more

×