winter

మరో ఐదు రోజులపాటు తీవ్రమైన చలి

ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాపై చలి పంజా విసురుతోంది. రెండు రోజులుగా కనిష్ఠ స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఇవాళ జి.మాడుగులలో 5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. చింతపల్లి, డుంబ్రిగూడలో 7, పాడేరులో 9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 10గంటలైనా మంచు కురుస్తూనే ఉంది. దీంతో చలిమంటలతో జనం ఉపశమనం పొందుతున్నారు. మరో 5 రోజుల పాటు తీవ్రమైన చలి ఉంటుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

Advertisements

Related Posts
ఈడీ ఎదుట విజయసాయి రెడ్డి వాంగ్మూలం
ఈడీ ఎదుట విజయసాయి రెడ్డి వాంగ్మూలం

వైఎస్ఆర్సిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి బషీర్బాగ్లోని తన కార్యాలయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు విచారణకు హాజరయ్యారు. ఈ విచారణకు కారణం కాకినాడ సముద్ర ఓడరేవు Read more

Pawan Kalyan :బీజేపీ ఆవిర్భావ దినోత్సవం..వైరల్ అవుతున్న పవన్ కళ్యాణ్ ట్వీట్
Pawan Kalyan :బీజేపీ ఆవిర్భావ దినోత్సవం..వైరల్ అవుతున్న పవన్ కళ్యాణ్ ట్వీట్

భారత రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన రోజు 1980, ఏప్రిల్ 6. దేశానికి ఒక కొత్త దిశను చూపించాలనే సంకల్పంతో శ్యామప్రసాద్ ముఖర్జీ, దిందయాల్ ఉపాధ్యాయ, Read more

రచయిత త్రివిక్రమ్ కన్నుమూత..
Katuri Ravindra Trivikram

సాహిత్య జగత్తులో విశిష్టతను చాటుకున్న రచయిత కాటూరి రవీంద్ర త్రివిక్రమ్ (80) విజయవాడలో గుండెపోటుతో మంగళవారం కన్నుమూశారు. అరసం గౌరవ సలహాదారుగా, కథా రచయితగా పేరుపొందిన త్రివిక్రమ్ Read more

రేపు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం
AP Cabinet meeting on 4th December

అమరావతి: రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని ఒక రోజు ముందే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 4న ఈ భేటీ జరగాలి. Read more

×