ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాపై చలి పంజా విసురుతోంది. రెండు రోజులుగా కనిష్ఠ స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఇవాళ జి.మాడుగులలో 5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. చింతపల్లి, డుంబ్రిగూడలో 7, పాడేరులో 9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 10గంటలైనా మంచు కురుస్తూనే ఉంది. దీంతో చలిమంటలతో జనం ఉపశమనం పొందుతున్నారు. మరో 5 రోజుల పాటు తీవ్రమైన చలి ఉంటుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
Related Posts
ఈడీ ఎదుట విజయసాయి రెడ్డి వాంగ్మూలం
వైఎస్ఆర్సిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి బషీర్బాగ్లోని తన కార్యాలయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు విచారణకు హాజరయ్యారు. ఈ విచారణకు కారణం కాకినాడ సముద్ర ఓడరేవు Read more
రచయిత త్రివిక్రమ్ కన్నుమూత..
సాహిత్య జగత్తులో విశిష్టతను చాటుకున్న రచయిత కాటూరి రవీంద్ర త్రివిక్రమ్ (80) విజయవాడలో గుండెపోటుతో మంగళవారం కన్నుమూశారు. అరసం గౌరవ సలహాదారుగా, కథా రచయితగా పేరుపొందిన త్రివిక్రమ్ Read more