हिन्दी | Epaper
ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ విద్యుత్ గ్రిడ్ బలోపేతం నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ పెరగనున్న టీవీల ధరలు! నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి బంగారం ధర బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ విద్యుత్ గ్రిడ్ బలోపేతం నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ పెరగనున్న టీవీల ధరలు! నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి బంగారం ధర బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ విద్యుత్ గ్రిడ్ బలోపేతం నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ పెరగనున్న టీవీల ధరలు! నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి బంగారం ధర బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ విద్యుత్ గ్రిడ్ బలోపేతం నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ పెరగనున్న టీవీల ధరలు! నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి బంగారం ధర బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం

మతిమరుపును అధిగమించడం ఎలా?

pragathi doma
మతిమరుపును అధిగమించడం ఎలా?

మతిమరుపు చాలా మందికి ఎదురయ్యే సాధారణ సమస్య. ఇది ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి లేదా అనారోగ్యకరమైన అలవాట్ల వల్ల కూడా ఏర్పడవచ్చు. ఈ సమస్యను అధిగమించడానికి కొన్ని సరళమైన చిట్కాలను పాటించడం ద్వారా మీరు మెరుగైన ఫలితాలు పొందవచ్చు.

మంచి నిద్ర తీసుకోండి
ఎక్కువ సమయం నిద్రపోకపోవడం మతిమరుపుకు కారణం అవుతుంది.. మీరు ప్రతిరోజూ 7-8 గంటల నిద్రపోవడం మంచిది. నిద్రపోయే ముందు మీ శరీరానికి శాంతిని కలిగించే పద్ధతులను పాటించండి. ఉదాహరణకు పుస్తకం చదవడం లేదా మసాజ్ చేసుకోవడం.

ఆరోగ్యకరమైన ఆహారం
మీ ఆహారంలో పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు ఉండే ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. సాలడ్లు, పండ్లు, బీన్స్, నట్‌లు వంటి ఆహార పదార్థాలు మీ మెదడుకు అవసరమైన పోషకాలను అందిస్తాయి.

వ్యాయామం చేయండి
రోజుకు కనీసం 30 నిమిషాల వ్యాయామం చేయడం మీ ఆరోగ్యాన్ని బాగా మెరుగుపరచవచ్చు. ముఖ్యంగా జాగింగ్, యోగా లేదా నడక చేయడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

ఒత్తిడి తగ్గించండి
ఒత్తిడి చాలా సార్లు మతిమరపు సమస్యలకు కారణమవుతుంది. మీరు ఒత్తిడిని తగ్గించడానికి ధ్యానం, శ్వాసవ్యాయామాలు లేదా ఇతర సాధనలను ఉపయోగించవచ్చు.

విరామాలు తీసుకోండి
పని, చదువులు లేదా ఇతర కార్యాల పై ఎక్కువ ఒత్తిడి వలన మతిమరపు సమస్య వస్తుంది. కనీసం కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడం ,ఇతర పని మధ్య బ్రేక్‌లు తీసుకోవడం మెదడుకు శాంతిని అందిస్తుంది. ఈ సులభమైన చిట్కాలు మీ మెదడును ఆరోగ్యంగా ఉంచడానికి మతిమరపు సమస్యను అధిగమించడానికి ఎంతో సహాయపడతాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870