हिन्दी | Epaper
ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..?

PC Mohan : బెంగళూరులో ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలన్న ఎంపీ

Divya Vani M
PC Mohan : బెంగళూరులో ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలన్న ఎంపీ

భారతదేశ సిలికాన్ వ్యాలీగా పేరుగాంచిన బెంగళూరు నగరం ఇప్పుడు వానల వల్ల వణికిపోతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నగర జీవన పూర్తిగా నిలిచిపోయింది. రోడ్లు జలమయమై, ట్రాఫిక్ స్తంభించిపోయింది. వర్షాల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, IT కంపెనీలు( IT companies) తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్( Work from home) అవకాశం ఇవ్వాలని బెంగళూరు సెంట్రల్ బీజేపీ ఎంపీ పీసీ మోహన్ (Central BJP MP PC Mohan) విజ్ఞప్తి చేశారు.మే 18 ఉదయం 8:30 నుంచి మే 19 ఉదయం 8:30 వరకూ 105.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది 2011 తరువాత బెంగళూరులో ఒకే రోజులో నమోదైన రెండో అత్యధిక వర్షపాతం. వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో వరదలు ఉధృతంగా కనిపించాయి. వీధులు జలమయమై, ట్రాఫిక్ నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో పూర్తిగా ఆగిపోయింది.ఈ పరిస్థితుల్లో పీసీ మోహన్ మాట్లాడుతూ, “ఇన్ఫోసిస్ సహా అన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్‌ ప్రకటించాలని” ట్విట్టర్ ద్వారా సూచించారు. ఈ సూచనపై స్పందిస్తూ, ప్రముఖ IT సంస్థ కాగ్నిజెంట్, మే 20న తమ ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయమని చెప్పింది.

PC Mohan బెంగళూరులో ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలన్న ఎంపీ
PC Mohan బెంగళూరులో ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలన్న ఎంపీ

బెంగళూరులో కాగ్నిజెంట్‌కు సుమారు 40,000 మంది ఉద్యోగులు ఉన్నారు.ఇక మరో దిగ్గజం ఇన్ఫోసిస్ కూడా మే 21న తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్‌ సదుపాయం కల్పించింది.”వర్ష పరిస్థితుల దృష్ట్యా, బుధవారం (మే 21) ఉద్యోగులు మేనేజర్లతో చర్చించి, అవసరమైతే ఇంటి నుంచి పని చేయొచ్చు” అంటూ సంస్థ ఒక ఈమెయిల్ ద్వారా తెలియజేసినట్టు సమాచారం. ఇన్ఫోసిస్ ఇప్పటికే వారంలో మూడు రోజులు ఆఫీసులో పని చేసే విధానాన్ని అమలు చేస్తోంది.హోసూరు రోడ్డులోని సిల్క్ బోర్డ్ నుంచి రూపేన అగ్రహార మార్గం వర్షాల వల్ల పూర్తిగా నీటమునిగిపోయింది.

దీంతో బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఈ మార్గాన్ని మే 20 ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు తాత్కాలికంగా మూసివేశారు. ఎలివేటెడ్ ఫ్లైఓవర్ కూడా మూసేశారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు.ఈ రోడ్డులో సెంట్రల్ సిల్క్ బోర్డ్ నుంచి ఎలక్ట్రానిక్స్ సిటీ వరకు ఉన్న 9.9 కిలోమీటర్ల ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వే ఉంది. ఇది దేశంలో అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రియల్ జోన్ గా గుర్తింపు పొందిన ప్రాంతం. ఇక్కడ విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్, సిమెన్స్ లాంటి కంపెనీలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి.వర్షాల వల్ల ప్రజల జీవితం సర్వంగా నిలిచిపోయింది. రోడ్లపై నిలిచిన నీటి వలన ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. స్కూళ్లు, కార్యాలయాలు మూతపడ్డాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానమే ప్రజలకు తాత్కాలిక ఉపశమనంగా మారింది.

Read Also : Rahul :రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై పాకిస్తాన్ మీడియా హైలెట్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

విజయ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి పీయూష్ గోయల్ కౌంటర్

విజయ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి పీయూష్ గోయల్ కౌంటర్

ఆడబిడ్డకు జన్మనిచ్చిన 13 ఏళ్ల బాలిక

ఆడబిడ్డకు జన్మనిచ్చిన 13 ఏళ్ల బాలిక

AI ని నమ్ముకొని ప్రాణాలమీదకు తెచ్చుకున్న డాక్టర్

AI ని నమ్ముకొని ప్రాణాలమీదకు తెచ్చుకున్న డాక్టర్

వెండికి డిమాండ్ పెరుగుతుందా? తగ్గుతుందా?

వెండికి డిమాండ్ పెరుగుతుందా? తగ్గుతుందా?

అయోధ్య రామాలయం పనులు ముగింపు దశలో, ఏప్రిల్ 30కి ఏమిటి?

అయోధ్య రామాలయం పనులు ముగింపు దశలో, ఏప్రిల్ 30కి ఏమిటి?

బెంగాల్‌లో బీజేపీ వస్తే 45 రోజుల్లో కంచె, అమిత్ షా షాక్!

బెంగాల్‌లో బీజేపీ వస్తే 45 రోజుల్లో కంచె, అమిత్ షా షాక్!

బడ్జెట్ కు ముందు అల్వా వేడుక ఎందుకు చేస్తారు ?

బడ్జెట్ కు ముందు అల్వా వేడుక ఎందుకు చేస్తారు ?

రేపే బడ్జెట్.. వీటి ధరల్లో మార్పు ఉండబోతుందా ?

రేపే బడ్జెట్.. వీటి ధరల్లో మార్పు ఉండబోతుందా ?

డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్ ప్రమాణ స్వీకారం..

డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్ ప్రమాణ స్వీకారం..

భారతీయ విద్యార్థికి జైలు శిక్ష..ఎందుకంటే?

భారతీయ విద్యార్థికి జైలు శిక్ష..ఎందుకంటే?

‘బ్లాక్ బడ్జెట్’, ‘డ్రీమ్ బడ్జెట్’ల గురించి తెలుసా?

‘బ్లాక్ బడ్జెట్’, ‘డ్రీమ్ బడ్జెట్’ల గురించి తెలుసా?

ఎన్సీపీ విలీనంపై శరద్‌ పవార్ కీలక వ్యాఖ్యలు

ఎన్సీపీ విలీనంపై శరద్‌ పవార్ కీలక వ్యాఖ్యలు

📢 For Advertisement Booking: 98481 12870