ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి భూకంపం సంభవించింది. శనివారం ఉదయం ప్రకాశం తాళ్లూరు మండలంలోని తాళ్లూరు, గంగవరం, రామభద్రపురం, ముండ్లమూరు మండలంలోని శంకరాపురం, పోలవరం, పసుపుగల్లు, వేంపాడు, మారెళ్ల, తూర్పుకంభంపాడులో ప్రకంపనలు నమోదయ్యాయి. దాదాపు కొన్ని సెకన్లపాటు భూమి కంపించింది. ఈ భూ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రకాశం జిల్లా ముండ్లమూరు పాఠశాల నుంచి విద్యార్థులు భయంతో బయటకు పరుగులు తీశారు. జిల్లాలోని రెండు మండలాల్లో భూమి కంపించింది.
మరింతగా భూమి కంపించే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రజలు జాగ్రత్తగా వుండాలని హెచ్చరిస్తున్నారు.
అన్నీ ఇక ఇ- ఫైళ్లే..
విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్
విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్
పోలీస్ నియామకాలు పూర్తి
దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు
స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ
జన్మభూమి ఎక్స్ప్రెస్ టైమింగ్స్ మార్పు
విజయనగరం లో అగ్నిప్రమాదం..
2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు
లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి
అన్నీ ఇక ఇ- ఫైళ్లే..
విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్
విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్
పోలీస్ నియామకాలు పూర్తి
దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు
స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ
జన్మభూమి ఎక్స్ప్రెస్ టైమింగ్స్ మార్పు
విజయనగరం లో అగ్నిప్రమాదం..
2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు
లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి
అన్నీ ఇక ఇ- ఫైళ్లే..
విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్
విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్
పోలీస్ నియామకాలు పూర్తి
దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు
స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ
జన్మభూమి ఎక్స్ప్రెస్ టైమింగ్స్ మార్పు
విజయనగరం లో అగ్నిప్రమాదం..
2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు
లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి
అన్నీ ఇక ఇ- ఫైళ్లే..
విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్
విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్
పోలీస్ నియామకాలు పూర్తి
దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు
స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ
జన్మభూమి ఎక్స్ప్రెస్ టైమింగ్స్ మార్పు
విజయనగరం లో అగ్నిప్రమాదం..
2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు
లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి
ప్రకాశం జిల్లాలో భూకంపం