हिन्दी | Epaper
గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్

పొంగులేటి బాంబులన్నీ తుస్సు..తుస్సు..?

Sudheer
పొంగులేటి బాంబులన్నీ తుస్సు..తుస్సు..?

తెలంగాణ రాజకీయాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. సియోల్ పర్యటన అనంతరం రాష్ట్రంలో పలు కీలక రాజకీయ పరిణామాలు జరగబోతాయని, ముఖ్యంగా ధరణి, ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరంతో సంబంధించిన అంశాల్లో కీలక అరెస్టులు ఉంటాయని పొంగులేటి ప్రకటించారు. దీపావళి సమయంలో బాంబుల్లా పేలుతాయని, ప్రజల ముందు నిజాలు వెలుగులోకి తెస్తామంటూ ఆయన ప్రకటించిన మాటలు ఇప్పుడు విసిరిన వాగ్దానాల్లా మారాయి.

ఆరు రోజుల తరువాత కూడా రాజకీయాల్లో ఎలాంటి పెద్ద పరిణామాలు జరగకపోవడం, ఎలాంటి అరెస్టులు లేకపోవడంతో, ప్రజలు, రాజకీయ నాయకులు పొంగులేటిపై సెటైర్లు వేస్తున్నారు. ఆయన చెప్పిన మాటలు కేవలం పబ్లిసిటీ కోసమేనా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. బీజేపీ నేతలు కూడా పొంగులేటి వ్యాఖ్యలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, ఈ ఆరోపణలు నిజమైతే వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇప్పటి వరకు ఎలాంటి రాజకీయ బాంబులు పేలకపోవడంతో, పొంగులేటి చేసిన వ్యాఖ్యలు “తుస్ పటాకా” అయ్యాయని ట్రోల్ చేస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870