हिन्दी | Epaper
అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల

నేడు ‘రైతు పండుగ’ సభకు సీఎం

Sudheer
నేడు ‘రైతు పండుగ’ సభకు సీఎం

పాలమూరులో గత రెండు రోజులుగా నిర్వహిస్తోన్న రైతు పండుగకు సీఎం రేవంత్ రెడ్డి నేడు హాజరుకానున్నారు. లక్ష మంది రైతులతో నిర్వహించే ఈ సభ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ సభలో సీఎం ప్రకటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రైతు భరోసా ఎప్పటి నుంచి అమలు చేస్తారు? ఎన్ని ఎకరాలకు ఇస్తారు? అనే విషయాలపై సీఎం స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.

తెలంగాణలో రైతులు.. ఈరోజు రుణమాఫీ మనీ పంపిణీ ఎప్పుడు ప్రారంభిస్తారా అని ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే.. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. ఇవాళ రుణమాఫీ అమలవుతుందని మొన్ననే ప్రకటించారు. 3 లక్షల మంది రైతులకు రూ.2లక్షల చొప్పున రుణం మాఫీ చేస్తామని అన్నారు.సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశాకే ప్రారంభించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది అని తెలిసింది. సీఎం ప్రకటించాలంటే.. మధ్యాహ్నం అయిపోతుంది. ఎందుకంటే.. ఆయన ఇవాళ మహబూబ్‌నగర్ జిల్లాలో జరుగుతున్న రైతు పండుగ 3వ రోజు కార్యక్రమాల్లో పాల్గొని, ప్రసంగిస్తారు. ఆ ప్రసంగంలో రుణమాఫీపై ప్రకటన చేస్తారని తెలుస్తోంది. ఆ తర్వాతే రుణమాఫీని అమలు చేస్తారని అంటున్నారు. అదే జరిగితే, అకౌంట్లలోకి డబ్బు రావడానికి ఇవాళ సాయంత్రం అవ్వొచ్చు లేదా.. డిసెంబర్ 1న ఆదివారం కాబట్టి.. డిసెంబర్ 2న మనీ వచ్చే అవకాశాలు ఉంటాయి.

అలాగే ఈ రైతు పండుగలో పాల్గొని, రుణమాఫీతోపాటూ.. రైతులకు ఇస్తామన్న ధాన్యం క్వింటాలుకి రూ.500 బోనస్, అలాగే.. సంవత్సరానికి రైతులకు ఎకరానికి రూ.15,000 ఇస్తామన్న రైతు భరోసాపై ప్రకటన చేస్తారని రైతులు ఆసక్తిగా ఉన్నారు. ఈ ప్రకటనలేవీ చెయ్యకపోతే మాత్రం రైతులు తీవ్ర నిరాశ చెందుతారు. ఎందుకంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక.. రైతు బంధును కొద్ది మంది రైతులకు ఇచ్చింది. ఆ తర్వాత ఈ పథకంలో అక్రమాలు ఉన్నాయని చెప్పి, దాన్ని పక్కన పెట్టింది. దాని బదులు రైతు భరోసా అమలుచేస్తామని చెప్పింది. ఖరీఫ్ అయిపోయి, రబీ సీజన్ కూడా మొదలైపోయింది. ఇంకా రైతు భరోసా మనీ ఇవ్వలేదు. ఇప్పుడేమో త్వరలోనే ఇస్తామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నా.. ఎప్పుడు ఇస్తారో కచ్చితమైన డేట్ లేదు. మరి సీఎం రేవంత్ ఈరోజు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో..? ఎలాంటి హామీలు ఇస్తారో చూడాలి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రాత్రి వేళ మెట్రో రైళ్ళ సమయం పెంచాలని కోరుతున్న నగర వాసులు

రాత్రి వేళ మెట్రో రైళ్ళ సమయం పెంచాలని కోరుతున్న నగర వాసులు

పంచాయతీ ఎన్నికలు: ఒక్క ఓటుతో తేలిన సర్పంచ్‌ విజయాలు

పంచాయతీ ఎన్నికలు: ఒక్క ఓటుతో తేలిన సర్పంచ్‌ విజయాలు

రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఆ పని చెయ్యకుంటే రేషన్ రద్దు!

రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఆ పని చెయ్యకుంటే రేషన్ రద్దు!

ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య

ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య

ఈ కార్డు ఉంటేనే ఇందిరమ్మ బిల్లులు..

ఈ కార్డు ఉంటేనే ఇందిరమ్మ బిల్లులు..

రాత్రి మెట్రో సేవలు పొడిగించాల్సిందని నగరవాసుల డిమాండ్

రాత్రి మెట్రో సేవలు పొడిగించాల్సిందని నగరవాసుల డిమాండ్

అమెరికా నుంచి వచ్చి, కోడల్ని గెలిపించుకున్న మామ

అమెరికా నుంచి వచ్చి, కోడల్ని గెలిపించుకున్న మామ

ఫోన్ ట్యాపింగ్ పై కొనసాగుతున్న ప్రభాకర్ రావు విచారణ

ఫోన్ ట్యాపింగ్ పై కొనసాగుతున్న ప్రభాకర్ రావు విచారణ

రేపు మూడో విడత పంచాయతీ పోలింగ్ ..2 రోజులు స్కూళ్లకు సెలవు

రేపు మూడో విడత పంచాయతీ పోలింగ్ ..2 రోజులు స్కూళ్లకు సెలవు

అదనపు కట్నం వేధింపుల పరాకాష్ట.. మహబూబాబాద్‌లో కోడలి హత్య

అదనపు కట్నం వేధింపుల పరాకాష్ట.. మహబూబాబాద్‌లో కోడలి హత్య

ఫలితాల తారుమారుతో పరేషాన్

ఫలితాల తారుమారుతో పరేషాన్

విద్యార్థుల సంఖ్య ఆధారంగా కుక్ కమ్ హెల్పర్ల నియామకం

విద్యార్థుల సంఖ్య ఆధారంగా కుక్ కమ్ హెల్పర్ల నియామకం

📢 For Advertisement Booking: 98481 12870