हिन्दी | Epaper
తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు

ద‌శ‌ల‌వారీగా భ‌ర్తీ చేస్తాం: భ‌ట్టి

Vanipushpa
ద‌శ‌ల‌వారీగా భ‌ర్తీ చేస్తాం: భ‌ట్టి

తెలంగాణ‌లో ప్ర‌భుత్వ ఉద్యోగాల భ‌ర్తీపై డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క సోమ‌వారం నాడు శాస‌నమండలిలో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల‌ను ద‌శ‌ల‌వారీగా భ‌ర్తీ చేస్తామ‌ని తెలిపారు. ఖాళీల‌ను అంచ‌నా వేసి టీజీపీఎస్‌సీ ద్వారా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌న్నారు.
పదేళ్లు పాలించిన కెసిఆర్ యువతకు పట్టించుకోలేదని, కానీ తమ ప్రభుత్యం నిరుద్యోగం నుంచి యువతకు ఉపాధి అవకాశాలు ఇస్తున్నాము అన్నారు. ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన జాబ్ క్యాలెండ‌ర్ ప్ర‌కారం నోటిఫికేష‌న్లు జారీ చేస్తామ‌ని చెప్పారు. ప్ర‌శ్న‌ప‌త్రాల లీక్‌, మాల్ ప్రాక్టీస్ జ‌ర‌గ‌కుండా పార‌ద‌ర్శ‌కంగా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. గ‌త ప‌దేళ్ల‌లో ఒక్క డీఎస్‌సీ కూడా నిర్వ‌హించ‌లేద‌ని, తాము అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే మెగా డీఎస్‌సీ నిర్వ‌హించ‌డంతో పాటు నియామ‌క ప‌త్రాలు అంద‌జేశామ‌న్నారు. ఉద్యోగార్థులు ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. ఉద్యోగాల భ‌ర్తీ కోస‌మే జాబ్ క్యాలెండ‌ర్ ప్ర‌క‌టించామ‌ని భ‌ట్టి విక్ర‌మార్క తెలిపారు. తమ గవర్నమెంట్ ఎవరికి అన్యాయం చేయదని, అందరికి అవకాశాలు కల్పిస్తామన్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పోలవరం–నల్లమలసాగర్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టుకు తెలంగాణ

పోలవరం–నల్లమలసాగర్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టుకు తెలంగాణ

మూడో దశ పోలింగ్ నేడు..ఫలితాలపై ఉత్కంఠ

మూడో దశ పోలింగ్ నేడు..ఫలితాలపై ఉత్కంఠ

ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక

ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక

సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. 16 మంది నక్సల్స్‌ అరెస్ట్…

సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. 16 మంది నక్సల్స్‌ అరెస్ట్…

మూడవ విడత పోలింగ్‌కు సర్వం సిద్ధం

మూడవ విడత పోలింగ్‌కు సర్వం సిద్ధం

గీతం యూనివర్సిటీకి రూ.118 కోట్ల కరెంట్ బిల్లు నోటీసులు

గీతం యూనివర్సిటీకి రూ.118 కోట్ల కరెంట్ బిల్లు నోటీసులు

42% బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రంపై పోరాటం

42% బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రంపై పోరాటం

నిజామాబాద్ జిల్లాలో కాల్పుల కలకలం.. ఒకరు మృతి

నిజామాబాద్ జిల్లాలో కాల్పుల కలకలం.. ఒకరు మృతి

చెత్తంతా తెచ్చి మా దగ్గర వేస్తున్నారు

చెత్తంతా తెచ్చి మా దగ్గర వేస్తున్నారు

ఢిల్లీ వాయు నాణ్యతపై ఆందోళన.. ఎంపీ పార్లమెంట్‌కి ఈవీ బైక్‌లో

ఢిల్లీ వాయు నాణ్యతపై ఆందోళన.. ఎంపీ పార్లమెంట్‌కి ఈవీ బైక్‌లో

రైతులకు ప్రత్యేక యూరియా యాప్.. త్వరలోనే ప్రారంభం

రైతులకు ప్రత్యేక యూరియా యాప్.. త్వరలోనే ప్రారంభం

ఢిల్లీలో సీఎం రేవంత్.. కేంద్ర మంత్రులతో కీలక భేటీలు

ఢిల్లీలో సీఎం రేవంత్.. కేంద్ర మంత్రులతో కీలక భేటీలు

📢 For Advertisement Booking: 98481 12870