త్వరలో ఢిల్లీ ఎన్నికల తేదీల ప్రకటన కోసం ఎన్నికల కమిషన్ కసరత్తు చేస్తున్నది.
వచ్చే ఏడాది ఆరంభంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా ఢిల్లీ ఎన్నికలపై సన్నాహక సమావేశానికి పిలుపునిచ్చింది. ఈ వారంలోనే ఎన్నికల నిర్వహణపై అధికారులతో భేటీ కానున్నట్లు తెలిసింది. సమావేశం అయిన వెంటనే ఎన్నికల తేదీలను ప్రకటించనున్నట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి.
అభ్యర్థులను ప్రకటించిన ఆప్
ఇక ఈ ఎన్నికల కోసం అధికార ఆప్ తన అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఢిల్లీ అసెంబ్లీలోని మొత్తం 70 స్థానాలకు అభ్యర్థులను ఆప్ ఖరారు చేసింది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ స్థానం నుంచి పోటీ చేస్తుండగా ముఖ్యమంత్రి అతిశీ గతంలో పోటీ చేసిన కల్కాజీ స్థానం నుంచే పోటీ చేస్తున్నారు. తమ పార్టీ పూర్తి విశ్వాసంతో, పూర్తి సన్నద్ధతతో ఎన్నికల్లో పోటీ చేస్తోందని కేజ్రీవాల్ తెలిపారు. ఈ ఎన్నికలో బీజేపీ పట్టు సాధించేందుకు కసరత్తు చేస్తున్నది. మూడోసారి అరవింద్ కేజ్రీవాల్ గెలవకుండా చేయాలనీ అమిత్ షా, మోదీ పార్టీ పెద్దలతో మంతనాలు చేస్తున్నారు.
ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం
పెరగనున్న కార్ల ధరలు
పోస్టాఫీస్లో మ్యూచువల్ ఫండ్ సేవలు
సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు
కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత
వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం
క్రిస్మస్, న్యూ ఇయర్కు ప్రత్యేక రైళ్లు
తెలంగాణలో కొత్త జూ పార్క్.. ఎక్కడంటే?
నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ
ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం
గోవాలో భయానక అగ్ని ప్రమాదం
రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్బీఐ
EPFO: ఆధార్–UAN లింక్పై EPFO కఠిన నిర్ణయం
బస్తర్ అడవుల్లో భారీ ఎన్కౌంటర్
గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్
ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం
పెరగనున్న కార్ల ధరలు
పోస్టాఫీస్లో మ్యూచువల్ ఫండ్ సేవలు
సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు
కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత
వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం
క్రిస్మస్, న్యూ ఇయర్కు ప్రత్యేక రైళ్లు
తెలంగాణలో కొత్త జూ పార్క్.. ఎక్కడంటే?
నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ
ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం
గోవాలో భయానక అగ్ని ప్రమాదం
రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్బీఐ
EPFO: ఆధార్–UAN లింక్పై EPFO కఠిన నిర్ణయం
బస్తర్ అడవుల్లో భారీ ఎన్కౌంటర్
గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్
ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం
పెరగనున్న కార్ల ధరలు
పోస్టాఫీస్లో మ్యూచువల్ ఫండ్ సేవలు
సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు
కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత
వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం
క్రిస్మస్, న్యూ ఇయర్కు ప్రత్యేక రైళ్లు
తెలంగాణలో కొత్త జూ పార్క్.. ఎక్కడంటే?
నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ
ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం
గోవాలో భయానక అగ్ని ప్రమాదం
రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్బీఐ
EPFO: ఆధార్–UAN లింక్పై EPFO కఠిన నిర్ణయం
బస్తర్ అడవుల్లో భారీ ఎన్కౌంటర్
గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్
ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం
పెరగనున్న కార్ల ధరలు
పోస్టాఫీస్లో మ్యూచువల్ ఫండ్ సేవలు
సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు
కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత
వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం
క్రిస్మస్, న్యూ ఇయర్కు ప్రత్యేక రైళ్లు
తెలంగాణలో కొత్త జూ పార్క్.. ఎక్కడంటే?
నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ
ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం
గోవాలో భయానక అగ్ని ప్రమాదం
రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్బీఐ
EPFO: ఆధార్–UAN లింక్పై EPFO కఠిన నిర్ణయం
బస్తర్ అడవుల్లో భారీ ఎన్కౌంటర్
గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్
త్వరలో ఢిల్లీ ఎన్నికల తేదీల ప్రకటన?