liquor sales in telangana jpg

తెలంగాణ మందుబాబులకు షాకింగ్ వార్త..?

తెలంగాణ మందుబాబుల జేబులకు చిల్లు పడే వార్త. త్వరలో మద్యం ధరలు భారీగా పెంచేందుకు సర్కార్ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. పక్క రాష్ట్రాల్లో ఉన్న రేట్లకు అనుగుణంగా మార్పులకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. బీరుపై రూ.15-20, క్వార్టర్పై బ్రాండు బట్టి రూ.10 నుంచి రూ.80 వరకు పెంచే అవకాశం ఉంది. సగటున 20-25శాతం వరకు ధరలు పెంచి, నెలకు రూ.500 కోట్ల నుంచి రూ.700 కోట్ల మేర అదనపు ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం చూస్తున్నట్లు సమాచారం.

తెలంగాణలో మద్యం అమ్మకాలు రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం మద్యం విక్రయాలపై అధిక పన్నులను విధించడం ద్వారా ఆదాయం పొందుతుంది/ ఇది రాష్ట్రానికి ఎంతో అవసరమైన ఆదాయ వనరుగా మారింది. పండుగలు, ప్రత్యేక సందర్భాలు, సెలవు దినాలలో మద్యం అమ్మకాలు మరింత గా ఉంటాయి. అయితే, అధిక మద్యం వినియోగం సంబంధిత సమస్యలకు దారితీస్తుందనే విమర్శలు కూడా ఉన్నాయి.

Related Posts
రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగులకు మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్
Minister strong warning to registration department employees

తెలంగాణ రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి సమస్యపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజల నుంచి అవినీతిపై ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. ఈ సందర్భంగా, ఉద్యోగులు Read more

ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి హౌస్ అరెస్ట్
MP Konda Vishweshwar Reddy house arrest

హైదరాబాద్‌: బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి ఊహించిన ఎదురు దెబ్బ తగిలింది. బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి హౌస్ అరెస్ట్ అయ్యారు. నేడు లగచర్ల Read more

నేడు పిఠాపురంలో పర్యటించనున్న పవన్ కల్యాణ్
pawan kalyan to participate in palle panduga in kankipadu

అమరావతి: నేడు పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. అలాగే కాకినాడ రూరల్ నియోజకవర్గాలలో కూడా డిప్యూటీ సీఎం పర్యటన కొనసాగనుంది. ఈ క్రమంలోనే రెండు Read more

Telengana: రేవంత్ రెడ్డి కొత్త టీమ్‌.. కొండా సురేఖ అవుట్?
Telengana: మంత్రి వర్గంలో మార్పులు? రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక మలుపు రాబోతోంది. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు సంబంధించి అధికార కాంగ్రెస్ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకునే దశకు వచ్చింది. ఉగాది పండుగకు Read more