Serial bomb threats in Tiru

తిరుపతిలో వరుస బాంబ్ బెదిరింపులు

ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా బాంబు బెదిరింపుల కేసులు పెరుగుతున్నాయి. విమానాలు, పలు ప్రముఖ ప్రదేశాలు, హోటళ్లకు తరచుగా బెదిరింపు కాల్స్, ఈమెయిల్స్ వస్తుండడం ప్రజల్లో ఆందోళనకు దారి తీస్తోంది. తాజాగా, ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి నగరంలోని పలు హోటళ్లకు, ప్రసిద్ధి చెందిన వరదరాజస్వామి ఆలయానికి మూడు రోజులుగా వరుసగా బాంబు బెదిరింపులు రావడం అందరినీ కలవరపెట్టింది.

Advertisements

ఇవాళ రెండు హోటళ్లు, ఒక ఆలయానికి ఈమెయిల్ ద్వారా వచ్చిన బెదిరింపుల నేపథ్యంలో హోటళ్ల యాజమాన్యాలు, ఆలయ అధికారులు వెంటనే పోలీసులను సంప్రదించారు. ఆ వెంటనే స్పందించిన పోలీసులు స్నిఫర్ డాగ్స్, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్లను రంగంలోకి దింపి, తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. అయినప్పటికీ, ఈ బెదిరింపులు ఉత్తుత్తి అని తేలడం ప్రజల్లో ఊరటను కలిగించింది.

Related Posts
YS Sharmila : మేనల్లుడి, మేనకోడలి ఆస్తులు కాజేసిన మేనమామ జగన్‌ : షర్మిల
Uncle Jagan who stole the assets of his nephew and niece.. Sharmila

YS Sharmila : వైఎస్‌ షర్మిల మరోసారి జగన్‌ పై విమర్శలు గుప్పించారు. తల్లి మీద కేసు వేసిన వాడుగా జగన్ రెడ్డి మిగిలాడని షర్మిల విమర్శించారు. Read more

రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ భారీ కటౌట్
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ భారీ కటౌట్

RRRతో గ్లోబల్ స్టార్ అయినా రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పొలిటికల్ డ్రామా గేమ్ ఛేంజర్ విడుదలకు సన్నద్ధమవుతోంది. ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహించిన Read more

ప్రకాశం జిల్లాలో భూకంపం
earthquake

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మరోసారి భూకంపం సంభవించింది. శనివారం ఉదయం ప్రకాశం తాళ్లూరు మండలంలోని తాళ్లూరు, గంగవరం, రామభద్రపురం, ముండ్లమూరు మండలంలోని శంకరాపురం, పోలవరం, పసుపుగల్లు, వేంపాడు, మారెళ్ల, Read more

Chandrababu: విజయదశమి సందర్భంగా దేశ, విదేశాల్లోని తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు: చంద్రబాబు
chandrababu

రేపు అక్టోబరు 12న దసరా పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా Read more

×