हिन्दी | Epaper
నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం?

డబుల్ సెంచరీ చెలరేగిన ధోని మాజీ టీంమేట్..

Divya Vani M
డబుల్ సెంచరీ చెలరేగిన ధోని మాజీ టీంమేట్..

దేశవాళీ అండర్-23 వన్డే టోర్నీలో ఉత్తరప్రదేశ్ జట్టు 407 పరుగుల కఠిన లక్ష్యాన్ని ఛేదించి అద్భుతమైన విజయం సాధించింది.ఈ ఘన విజయానికి ఉత్తరప్రదేశ్ జట్టు కెప్టెన్ సమీర్ రిజ్వీ నేతృత్వం వహించాడు.సమీర్ ఈ మ్యాచ్‌లో 105 బంతులను ఎదుర్కొని 18 సిక్సర్లు, 10 ఫోర్లతో డబుల్ సెంచరీ సాధించి అదరగొట్టాడు.అండర్-23 టోర్నీలో సమీర్ రిజ్వీ బ్యాటింగ్ అదిరిపోయింది.త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో అజేయ డబుల్ సెంచరీ సాధించిన సమీర్,ఇప్పుడు మరో డబుల్ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే.అది కూడా కేవలం 105 బంతుల్లోనే! వడోదరలోని జీఎస్‌ఎఫ్‌సీ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్, విదర్భ జట్లు తలపడ్డాయి.ముందుగా బ్యాటింగ్ చేసిన విదర్భ జట్టు 50 ఓవర్లలో 406 పరుగులు చేసింది. డానిష్ మలేవర్ (124) మరియు కెప్టెన్ మహ్మద్ ఫైజ్ (100) సెంచరీలు చేశా.406 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి ఉత్తరప్రదేశ్ బాగా ప్రారంభించింది. వీరిద్దరూ కలిసి విదర్భ బౌలర్లను చిత్తు చేసి, సమీర్ తన బ్యాట్‌తో సిక్సర్ల వర్షం కురిపించాడు.

సమీర్ కేవలం 105 బంతుల్లో 18 సిక్సర్లు, 10 ఫోర్లతో అజేయంగా 202 పరుగులు చేశాడు. షోయబ్ సిద్ధిఖీ కూడా 73 బంతుల్లో 96 పరుగులు చేసి మంచి సహకారం అందించాడు. ఇదే సమయంలో ఉత్తరప్రదేశ్ జట్టు 41.2 ఓవర్లలో 409 పరుగుల లక్ష్యాన్ని 2 వికెట్లు కోల్పోయి పూర్తి చేసి 8 వికెట్లతో విజయం సాధించింది.ఇదే తొలిసారి సమీర్ రిజ్వీ అండర్-23 టోర్నీలో డబుల్ సెంచరీ సాధించడం కాదు. త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో 97 బంతుల్లో 20 సిక్సర్లు, 13 ఫోర్లతో 201 పరుగులు చేశాడు.ఆపై ఈ టోర్నీలో సమీర్ ఆడిన 6 ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 27, 137, 153, 201, 8, 202 పరుగులు చేశాడు.ఇలా సమీర్ రిజ్వీ భారతదేశంలో యువ క్రికెటర్‌గా నెమ్మదిగా తన స్థానాన్ని పటిష్టం చేసుకుంటున్నాడు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870