हिन्दी | Epaper
నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం..

టీమ్‌ ఇండియాకు అసలేమైంది?

Divya Vani M
టీమ్‌ ఇండియాకు అసలేమైంది?

టీం ఇండియాలో ఏదో సమస్య జరుగుతోందనే స్పష్టంగా కనిపిస్తోంది.ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఘోర పరాజయం తర్వాత ఇది మరింత స్పష్టమైంది. జట్టులో ఆటతీరు తగ్గిందా?లేక జట్టులో అంతర్గత గొడవలే కారణమా? బీసీసీఐ ఇప్పటికే ఈ విషయంపై రివ్యూ చేపట్టింది. మార్పులు అవసరమని,అవసరమైన వారిపై చర్యలు తప్పవని హెచ్చరికలు వెలువడుతున్నాయి.ఆసీస్‌ టూర్‌లో ఘోర పరాజయం ఎదుర్కొన్న టీం ఇండియా,గతంలో కివిస్‌తో జరిగిన సిరీస్‌లోనూ ఇదే దుస్థితి ఎదుర్కొంది.

రికార్డుల పరంగా బలమైన జట్టుకి ఇలాంటి తక్కువ ప్రదర్శన ఎందుకు?కోచ్‌ మరియు ఆటగాళ్ల మధ్య సంబంధాలు బాగోలేవా?రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి సీనియర్ ప్లేయర్ల వైఖరేనా? గంభీర్ ఆధ్వర్యంలో టీమ్ స్పిరిట్ తగ్గిందా? ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌లో కుటుంబ సభ్యులను అనుమతించకపోవడాన్ని అంగీకరించరా?సీనియర్ ఆటగాళ్లు కొత్త ఆటగాళ్లతో కలిసి కలిసిపోవడం లేదన్న వాదనలు ఉన్నాయ. సెలక్టర్లతో గొడవలు,గంభీర్ విధానం వల్ల ఏర్పడిన మనస్పర్ధలు టీమ్‌లో బలహీనతకు దారితీశాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ పరిస్థితులపై బీసీసీఐ సీరియస్ అయింది.ఆటతీరు మెరుగుపరచకపోతే, టీమ్‌లో మార్పులు తప్పవన్న సంకేతాలు ఇస్తోంది.విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు గంభీర్‌కు వ్యతిరేకంగా ఉన్నారా?గంభీర్ ఆశించిన విధంగా జట్టును ముందుకు నడిపించలేకపోయాడా?బీసీసీఐ ఇప్పటికే మార్పులకు సిద్ధమవుతోందని ప్రచారం సాగుతోంది.ఛాంపియన్స్ ట్రోఫీ వరకు సమయం ఇస్తారా? లేక తక్షణమే మార్పులు చేస్తారా? ప్రస్తుతం ఇదే చర్చకు కేంద్ర బిందువైంది.ఈ పరిస్థితిలో టీం ఇండియా ఏ మార్గం ఎంచుకుంటుందో వేచి చూడాలి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870