हिन्दी | Epaper
తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు

జన్వాడ ఫామ్‌హౌస్‌లో ఏమీ లేవు – ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీలత

Sudheer
జన్వాడ ఫామ్‌హౌస్‌లో ఏమీ లేవు – ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీలత

ఉదయం నుండి జన్వాడ ఫామ్‌హౌస్‌ రేవ్ పార్టీ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఆధ్వర్యంలో ఈ పార్టీ జరగడం..ఈ పార్టీ లో డ్రగ్స్ తీసుకున్నట్లు తేలడం తో రాష్ట్ర ప్రజలంతా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. మరోపక్క బిజెపి , కాంగ్రెస్ నేతలు సైతం కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తుండడం తో మరింత వైరల్ అయింది.

రాజ్ పాకాల ఆధ్వర్యంలో జరిగిన పార్టీకి ఎలాంటి అనుమతి తీసుకోలేదు. రేవ్ పార్టీ సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని తనిఖీలు నిర్వహించారు. ఈ దాడిలో విదేశీ మద్యం పట్టుబడింది, దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎక్సైజ్ అధికారులు ఫామ్ హౌస్ లోకి వెళ్లిన సమయంలో అక్కడ బీఆర్ఎస్ నాయకులు అడ్డుకోవడం వలన ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ శ్రీలత వెల్లడించినట్లుగా, ఫామ్ హౌస్‌లో ఏమీ లభించలేదు, కానీ నిబంధనలను ఉల్లంఘించినందున కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870