हिन्दी | Epaper
తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు

కేటీఆర్ దావత్ పార్టీ పై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్

Sudheer
కేటీఆర్ దావత్ పార్టీ పై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్
 




జన్వాడలో కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫామ్‌హౌస్‌లో నిర్వహించిన రేవ్ పార్టీ తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటనపై కేటీఆర్ స్పందిస్తూ, “ఇళ్లలో దావత్‌లు చేసుకుంటే తప్పేముందంటూ” వ్యాఖ్యానించారు. అయితే, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కేటీఆర్ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

కిరణ్ కుమార్ రెడ్డి తన విమర్శల్లో..రేవ్ పార్టీలకు అనుమతులు తీసుకోకపోవడంపై ప్రశ్నలు లేవనెత్తారు. ఆయన తెలిపినట్లుగా, ఈ సంఘటన డ్రగ్స్ మాఫియాను ప్రోత్సహించేలా ఉందని, పార్టీలో ఉన్న వారెంత పెద్దవారైనా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దీపావళి వంటి పండుగలను రేవ్ పార్టీలతో పోల్చడం తగదని, ఇలాంటి కార్యకలాపాలకు ఎక్సైజ్ శాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో 111 జీవో ఎత్తివేయడంతో పలువురు నాయకులు ఫామ్‌హౌస్‌లు కట్టుకుని అడ్డుగా వాడుతున్నారని కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. గతంలో రాజ్ పాకాల సన్ బర్న్ లాంటి ఈవెంట్స్ నిర్వహించిన చరిత్ర ఉందని, ఈ ఫామ్‌హౌస్ వ్యవహారం ప్రభుత్వంపై తీవ్రమైన ప్రశ్నలను రేకెత్తిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870