indrasena reddy dies

కాంగ్రెస్ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి కన్నుమూత

కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి కన్నుమూయడం ఆ పార్టీలో తీవ్ర విషాదాన్ని నింపింది. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులు ప్రకటించారు. ఇంద్రసేనారెడ్డి గతంలో ఎమ్మెల్సీగా పనిచేయడం తో పాటు ఇందిరా గాంధీ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. ఆయన యువజన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఇంద్రసేనారెడ్డి మరణవార్త తెలియగానే కాంగ్రెస్ శ్రేణులు సంతాపం ప్రకటిస్తూ, కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పుతున్నారు.

Related Posts
‘ఫీల్ గుడ్ విత్ ఫియామా’.. మెంటల్ వెల్‌బీయింగ్ సర్వే 2024..
Feel good with Fiama

సమీక్షకు స్పందించిన వారిలో 83% మంది మానసిక ఆరోగ్య సమస్యలపై మాట్లాడేందుకు సంకోచపడే అవసరం లేదని భావిస్తుండగా, 81% మంది తాము చికిత్స తీసుకుంటున్నామని ఇతరులకు చెప్పడానికి Read more

కుంభమేళా తొక్కిసలాట మృతుల కుటుంబాలకు 1 కోటి ఇవ్వాలి: సమాజ్వాదీ పార్టీ
కుంభమేళా తొక్కిసలాట మృతుల కుటుంబాలకు 1 కోటి ఇవ్వాలి సమాజ్వాదీ పార్టీ

సమాజ్వాదీ పార్టీ నాయకుడు శివపాల్ సింగ్ యాదవ్ బుధవారం ప్రయాగ్రాజ్లోని కుంభ మేళాలో జరిగిన తొక్కిసలాట ఘటన విషాదకరం అని పేర్కొంటూ విచారం వ్యక్తం చేశారు. ఇందులో Read more

విచారణకు హాజరైన అర్వింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డి
Arvind Kumar, BLN Reddy, who have appeared for ACB and ED investigation

హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయాల్లో ఫార్ములా ఈ-కార్ రేసు వ్యవహారం హాట్ టాఫిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ Read more

సునితా విలియమ్స్ ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన నాసా
suni s 1730996590

అంతరిక్ష యాత్రికుడు బేరి విల్మోర్ తో కలిసి ఐఎస్ఎస్ (అంతరిక్ష స్టేషన్) లో 5 నెలలుగా ఉన్న సునితా విలియమ్స్, ఇటీవల నాసా విడుదల చేసిన ఫోటోలతో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *