ap mega dsc

ఏపీలో మెగా డీఎస్సీ వాయిదా

ఏపీలో మెగా డీఎస్సీ 2024 వాయిదా పడింది. షెడ్యూల్‌ ప్రకారం.. ఈ రోజు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉన్నా, అనివార్య కారణాల వల్ల ఇది వాయిదా పడింది. టెట్‌ ఫలితాలు ప్రకటించిన తర్వాత, మెగా డీఎస్సీ ప్రకటన చేయాలనీ అనుకున్నారు. కానీ ఈ ప్రకటనకు సంబంధించి వాయిదా పడింది.

Advertisements

ఈ వాయిదా వెనుక ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సమస్యలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మార్పీఎస్‌ ఈ సమస్యపై విమర్శలు చేస్తున్నది. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తి కాకముందు ఎలాంటి నియామకాలు ప్రకటించకూడదని అందుకే వాయిదా వేసినట్లు తెలుస్తుంది.

ఈ మొత్తం మెగా డీఎస్సీలో 16,347 పోస్టులు ఉంటాయని, ఇందులో ఎస్జీటీ (6371 పోస్టులు), స్కూల్‌ అసిస్టెంట్లు (7725 పోస్టులు), టీజీటీ (1781 పోస్టులు), పీజీటీ (286 పోస్టులు), ప్రిన్సిపల్ (52 పోస్టులు), పీఈటీ (132 పోస్టులు) ఉన్నాయి. ప్రస్తుతం విద్యాశాఖ అధికారులు మూడు రోజులలో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయబోతారని వినికిడి.

Related Posts
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి కౌంటర్
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి కౌంటర్

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి కౌంటర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజనపై కాంగ్రెస్ నేతల చేసిన వ్యాఖ్యలను ఖండించారు. రాష్ట్రంలో ఓట్లు, Read more

వైసీపీ ఏ కూటమిలో చేరదు: విజయసాయిరెడ్డి
Vijayasai reddy

కేంద్రంలో ఏ కూటమిలో చేరే ఆలోచన తమకు లేదని వైసీపీ నేత విజయ సాయిరెడ్డి తేల్చిచెప్పేశారు. తమది న్యూట్రల్ స్టాండ్ అన్నారు. ఏపీలో గత ఐదేళ్లుగా అధికార Read more

ఆంధ్రాలో వేలల్లో ఉద్యోగావకాశాలు
chandrababu naidu

ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి వైపు వేగంగా అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా భారీగా ఉద్యోగావకాశాలు కల్పించనున్నారు. రాష్ట్రంలో రూ.14,000 కోట్ల పెట్టుబడితో సెమీకండక్టర్ Read more

తిరుమలలో తెరుచుకున్న వైకుంఠ ద్వారాలు
tirumala vaikunta ekadasi 2

పవిత్రమైన వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో వైకుంఠ ద్వారాలు అర్ధరాత్రి ప్రత్యేక పూజలతో భక్తుల కోసం తెరుచుకున్నాయి. ఈ సందర్భంగా అర్చకులు శ్రీ వేంకటేశ్వర స్వామివారికి మంగళహారతులు, Read more

×