ఏపీకి రెండు వందేభారత్ రైళ్లు

ఏపీకి రెండు వందేభారత్ రైళ్లు

భారతదేశంలో వందేభారత్ రైలు ఓ చరిత్ర. పలు సౌకర్యాలతో పాటు నిర్ణిత సమయంలో గమ్యస్థానానికి చేరుకోవచ్చు. ఇందులో భాగంగా త్వరలో ప్రముఖ పుణ్యక్షేత్ర వారణాసికి ఏపీ నుంచి డైరెక్టు రైలు ప్రారంభం కానుంది. అదే విధంగా ఏపీ నుంచి మరో రెండు వందేభారత్ రైళ్లు వస్తున్నట్లు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ వెల్లడించారు. ఏపీకి రెండు వందేభారత్ రైళ్లు రావడం అవిశ్వరనీయమైన వార్త.ఇప్పటికే తెలుగు రాష్ట్రాల మీదుగా వివిధ ప్రాంతాలకు వెళ్తున్న వందేభారత్ కు అనూహ్య స్థాయి లో డిమాండ్ కనిపిస్తోంది. ఈ క్రమంలో కొత్తగా కోచ్ లను పెంచుతున్నారు. ఇప్పుడు రైల్వే మంత్రి కి అందిన ప్రతిపాదనలతో తెలుగు రాష్ట్రాలకు తొలి విడతలోనే వందేభారత్ స్లీపర్ దక్కనుంది.

ఏపీకి రెండు వందేభారత్ రైళ్లు
ఏపీకి రెండు వందేభారత్ రైళ్లు


ఏపీకి మరిన్ని కొత్త రైళ్లు
కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ కీలక ప్రకటన చేసారు. ఏపీకి కేంద్రం ఇస్తున్న ప్రాధాన్యతను వివరిస్తూ త్వరలోనే మరిన్ని కొత్త రైళ్లు ఏపీ నుంచి ప్రారంభం అవుతాయని వెల్లడించారు. అందులో భాగం గా నరసాపురం-వారణాసి మధ్య కొత్త రైలు ప్రారంభం అవుతుందని చెప్పారు. ఈ మేరకు ఇప్పటికే రైల్వే మంత్రిని కోరినట్లు చెప్పుకొచ్చారు. గోదావరి జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో వారణాసి వెళ్లే ప్రయాణీకుల కోసం ఈ రైలు ఏర్పాటు చేయాలని కోరినట్లు వివరించారు. ఈ రైలు అందుబాటు లోకి వస్తే తెలుగు రాష్ట్రాల నుంచి వారణాసి వెళ్లే ప్రయాణీకులకు మరింత సౌకర్యంగా ఉంటుంద ని మంత్రి పేర్కొన్నారు.

Related Posts
గురువైభవోత్సవం అవార్డు అందుకున్న మంత్రి లోకేశ్
lokesh garuda2

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ మంత్రాలయంలో గురువైభవోత్సవం అవార్డును అందుకున్నారు. ఈ పురస్కారాన్ని ఆయనకు మంత్రాలయ పీఠాధిపతి శ్రీ సుబుదేంద్ర తీర్థ స్వామీజీ అందజేశారు. ఈ సందర్భంగా Read more

రిజిస్ట్రేషన్ల విలువల్లో మార్పులు
రిజిస్ట్రేషన్ల విలువల్లో మార్పులు

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, ఆస్తుల రిజిస్ట్రేషన్ల విషయంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ మార్పులు, రిజిస్ట్రేషన్ శాఖలో సమస్యలను Read more

సుప్రీంకోర్టు తుది తీర్పునకు లోబడే ప్రభుత్వం వ్యవహరిస్తుంది
ఎంపిహెచ్ఎల తొలగింపుపై

ఎంపిహెచ్ఎల తొలగింపుపై మండలిలో ప్రశ్న – మంత్రి సమాధానం సుప్రీంకోర్టు తుది తీర్పునకు లోబడే ప్రభుత్వం వ్యవహరిస్తుంది అమరావతి: వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖలో ఒప్పంద ప్రాతిపదికపై Read more

అరసవల్లిలో కన్నుల పండుగగా రథసప్తమి వేడుకలు..
11

అరసవల్లి: రథసప్తమి పర్వదినం సందర్భంగా శ్రీకాకుళం, అరసవెళ్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో మంగళవారం తెల్లవారుజామున వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వినయ్ చంద్ స్వామివారికి Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *