vijayasai cbn

ఏపీకి నాయ‌క‌త్వం వ‌హించే సామ‌ర్థ్యం కేవలం పవన్ కే ఉంది – విజయసాయి రెడ్డి

వైసీపీ సీనియర్ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి తాజాగా ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ఉద్దేశిస్తూ.. 75 ఏళ్ల వృద్ధుడు ఆంధ్రప్రదేశ్‌కు నాయకత్వం వహించలేరని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ వంటి యువ రాష్ట్రానికి యువ నాయకుడు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. “రాష్ట్రానికి నాయకత్వం వహించే సామర్థ్యం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కి ఉందని” అన్నారు. వయసు మరియు జాతీయ స్థాయి ప్రజాస్వామ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రానికి సరైన నాయకుడిగా అని చెప్పుకొచ్చారు.

Advertisements

పవన్ కళ్యాణ్ నేషనల్ పాప్యులారిటీ ఉన్న, నిఖార్సయిన నాయకుడిగా కీర్తించారు. ఎన్డీఏ పార్టీల నాయకుల్లో పవన్ కళ్యాణ్‌ను అత్యంత ఆదర్శవంతమైన వ్యక్తిగా అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ ట్వీట్‌పై జనసేన శ్రేణులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. మరి దీనిపై టీడీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Related Posts
America: జర్నలిస్టు కంటపడిన యెమెన్‌పై దాడుల సంభాషణ
జర్నలిస్టు కంటపడిన యెమెన్‌పై దాడుల సంభాషణ

యెమెన్ మీద అమెరికా దాడి చేసే విషయమై జాతీయ భద్రతాధికారుల మధ్య 'సిగ్నల్' యాప్‌లో జరిగిన రహస్య సంభాషణను ప్రముఖ పొలిటికల్ జర్నలిస్టు జెఫ్రీ గోల్డ్‌బర్గ్ చూశారు. Read more

రేపు యాదగిరిగుట్టకు సీఎం రేవంత్‌ రెడ్డి
CM Revanth Reddy to Yadagirigutta tomorrow

మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవంలో పాల్గొననున్న రేవంత్‌ హైదరాబాద్‌: యాదగిరిగుట్టకు సీఎం రేవంత్‌ రెడ్డి పయనం కానున్నారు. ఈ మేరకు షెడ్యూల్‌ ఖరారు అయింది. రేపు యాదగిరిగుట్టకు Read more

వీఐ “సూపర్‌హీరో” పథకం
VI launched the “Superhero” scheme

పరిశ్రమలో మొదటిసారిగా “సూపర్‌హీరో” పథకాన్ని ప్రముఖ టెలికాం ఆపరేటర్ Vi తీసుకువచ్చింది. ఇది 12 AM నుండి 12 PM మధ్య అపరిమిత డేటాను వినియోగించుకునే అవకాశం Read more

కనకదుర్గమ్మ ను దర్శించుకున్న మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ram nath kovind at kanakadu

మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్..శుక్రవారం విజయవాడ కనకదుర్గమ్మ ను దర్శించుకున్నారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలోని కనకదుర్గమ్మ సన్నిధికి కుటుంబసభ్యులతో కలిసి వచ్చిన Read more

×