high rain

ఈ జిల్లాల్లో వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మరింత బలహీనపడింది. ఇది గురువారం సాయంత్రానికి మరింత బలహీనపడి తర్వాత వాతావరణంలో మార్పులు మరిన్ని తెచ్చే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం, విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ వివరించారు. నెల్లూరు, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలకు వర్షం పడనున్నాయి. నైరుతి, దానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం అల్పపీడనంగా మారి దిశ మార్చుకుందని వివరించారు. మొన్న పశ్చిమ నైరుతి దిశలో పయనించిన ఈ తీవ్ర అల్పపీడనం తరువాత వాయువ్యంగా దిశ మార్చుకుని పయనిస్తోందని చెప్పారు.
గురువారం నాటికి వాయువ్యంగా పయనిస్తుందని తెలిపారు. ఇది పశ్చిమ మధ్య, దానికి ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించే క్రమంలో అల్పపీడనంగా మరింత బలహీనపడుతుందని తెలిపారు. ప్రజలు జాగ్రత్తగా వుండాలని అధికారులు చెప్పారు.

Advertisements
Related Posts
జనవరిలో దావోస్‌కు వెళ్లనున్న సీఎం చంద్రబాబు
New law in AP soon: CM Chandrababu

అమరావతి: సీఎం చంద్రబాబు వచ్చే ఏడాది జనవరిలో స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో పర్యటించనున్నారు. అక్కడ జనవరి 20 నుంచి 24వ తేదీ వరకు జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక Read more

జనసేన ఎమ్మెల్యేలపై చంద్రబాబు కు టీడీపీ నేతల పిర్యాదు
TDP leaders complain to Cha

సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో, TDP ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలను స్పష్టం చేశారు. ముఖ్యంగా, జనసేన పార్టీతో సహకారంలో లోపం ఉంటుందని Read more

MaheshBabu: మ‌హేశ్ బాబు ఔదార్యంతో భారీ సంఖ్యలో ఉచిత గుండె చికిత్సలు
MaheshBabu: మహేశ్ బాబు సేవా కార్యక్రమం: 4,500కి పైగా చిన్నారులకు ఉచిత గుండె ఆపరేషన్లు!

సూపర్ స్టార్ మహేశ్ బాబు తన సినిమాలతోనే కాకుండా తన మానవతా సేవతో కూడా ఎంతో మంది అభిమానులను గెలుచుకుంటున్నారు. చిన్నారుల ఆరోగ్య సంరక్షణ కోసం మహేశ్ Read more

తిరువూరు ఎమ్మెల్యేకు నోటీసులు జారీ..!
Notices issued to Tiruvuru MLA.

అమరావతి: టీడీపీకి తిరువూరు ఎమ్మెల్యే అనేక సమస్యలు తెచ్చి పెడుతున్నారు ఇటీవల ఓ గ్రామంలో సిమెంట్ రోడ్ వివాదంలో ఆయన జోక్యం చేసుకోవడంతో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం Read more

×