हिन्दी | Epaper
ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్

అదానీకి ఒక్క రోజులో రూ.61,192 కోట్లు లాభం

Vanipushpa
అదానీకి ఒక్క రోజులో రూ.61,192 కోట్లు లాభం

ప్రముఖ వ్యాపారవేత్త అదానీ సంపద కేవలం మంగళవారం ఒక్కరోజునే రూ.61,192 కోట్లు పెరిగింది. అదానీ గ్రూప్ ప్రస్తుతం దేశంలో అనేక కీలక రంగాల్లో వ్యాపారాలను కలిగి ఉంది. పోర్టుల నుంచి విమానాశ్రయాల వరకు సిమెంట్ నుంచి సోలార్ పవర్ వరకు ఇందుగలను అందులేను అన్నట్లుగా అదానీ దూకుడు కొనసాగుతోంది. పైగా గతంలో కంటే చాలా వేగంగా వ్యాపారాలను ముందుకు నడిపించటంతో ఆయన సంపద కూడా అంతే స్పీడుగా పెరిగిపోతోంది.

Gautam Adani

అయితే అందరికీ అంతుచిక్కని విషయం ఏమిటంటే ఎన్ని ఆరోపణలు వచ్చినా సులువుగా అదానీ వాటిని ఎలా అధిగమించి ముందుకు సాగుతున్నారు అన్నదే. ఈ బిలియనీర్ ఇటీవల కుంభమేణాలో అన్నదానం చేయటానికి కూడా ఇస్కాన్ సంస్థతో జతకట్టిన సంగతి తెలిసిందే. అయితే కేవలం ఒక్క రోజులో అదానీ కెరటంలా నష్టాల నుంచి సంపదను పెంచుకోవటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వాస్తవానికి సోమనారం ఆయన సంపద 5.06 బిలియన్ డాలర్లు క్షీణించగా.. తిరిగి మంగళవారం 7.47 బిలియన్ డాలర్లు పెరగటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

20 మంది సంపన్నుల జాబితాలోకి చోటు

దీంతో బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌ నివేదికలోని టాప్-20 మంది సంపన్నుల జాబితాలోకి ఆయన తిరిగి చోటు సంపాదించుకున్నారు. దీంతో ఒక్కరోజులోనే అదానీ ప్రపంచ సంపన్నుల జాబితాలో 22వ స్థానం నుంచి 20వ స్థానానికి తిరిగి వచ్చారు. ఇంట్రాడే ట్రేడింగ్ సెషన్లో అదానీ లిస్టెడ్ కంపెనీల షేర్లు భారీగా లాభపడటం దీనికి కారణంగా నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870