हिन्दी | Epaper
స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు! పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్ ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ప్రధాని మోదీకి అరుదైన గౌరవం వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల నేటి బంగారం ధర జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 ఓట్ల కోసం క్షుద్రపూజలు టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ ఉద్యోగాలు స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు! పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్ ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ప్రధాని మోదీకి అరుదైన గౌరవం వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల నేటి బంగారం ధర జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 ఓట్ల కోసం క్షుద్రపూజలు టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ ఉద్యోగాలు స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు! పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్ ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ప్రధాని మోదీకి అరుదైన గౌరవం వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల నేటి బంగారం ధర జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 ఓట్ల కోసం క్షుద్రపూజలు టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ ఉద్యోగాలు స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు! పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్ ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ప్రధాని మోదీకి అరుదైన గౌరవం వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల నేటి బంగారం ధర జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 ఓట్ల కోసం క్షుద్రపూజలు టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ ఉద్యోగాలు

అంజీర పండుతో చర్మానికి సహజ నిగారింపు..

pragathi doma
అంజీర పండుతో చర్మానికి సహజ నిగారింపు..

అంజీర పండు ఆరోగ్యానికి మాత్రమే కాక, చర్మానికి కూడా అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. మీ ముఖాన్ని అంజీర పండుతో ప్రకాశవంతంగా మార్చుకోవచ్చు. అంజీరలో పుష్కలంగా ఉన్న విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు మరియు సహజ మిశ్రమాలు చర్మానికి అద్భుతమైన లాభాలు అందిస్తాయి. ఈ పండులోని పోషకాలు ఉత్పన్నమైన ఫ్రీ రాడికల్స్‌ ను పోరాడటానికి సహాయపడతాయి. తద్వారా చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.అంజీరలో ఉన్న పెనోల్స్‌ వంటి సహజ పదార్థాలు సూర్యరశ్మి వల్ల ఏర్పడే నష్టం నుండి చర్మాన్ని రక్షించడంలో సహాయపడతాయి. ఎక్కువ సమయం సూర్యకిరణాలకు గురైన చర్మం పెగ్మెంటేషన్, మచ్చలతో బాధపడుతుంటుంది.

ఇది ఎలాంటి రసాయనాలు ఉపయోగించకుండా చర్మానికి సహజమైన నిగారింపును ఇస్తుంది.చర్మం ప్రకాశవంతంగా కనిపించడానికి అంజీరని ఇలా ఉపయోగించవచ్చు: రెండు అంజీర పండ్లను మెత్తగా ముద్దగా చేసుకోవాలి. తర్వాత దానికి రెండు చెంచాల పాలు మరియు చెంచా తేనెను కలిపి, ఈ మిశ్రమాన్ని ముఖానికి వేసుకోవాలి. 10-15 నిమిషాల తర్వాత నీటితో కడిగితే ముఖం ప్రకాశవంతంగా, నిగారింపుతో కనిపిస్తుంది.

అంజీరను నేరుగా తినడం కూడా చర్మాన్ని పోషించడానికి దోహదపడుతుంది.రోజు అంజీర తినడం వల్ల చర్మం మరింత హైడ్రేటెడ్‌గా ఉండి, సహజ రక్షణ పొర ఏర్పడుతుంది. ఈ విధంగా మీరు మీ చర్మాన్ని ప్రకాశవంతంగా, ఆరోగ్యకరంగా మార్చుకోగలుగుతారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870