हिन्दी | Epaper
తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో 6 విమానాలకు బాంబు బెదిరింపులు..

sumalatha chinthakayala
శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో 6 విమానాలకు బాంబు బెదిరింపులు..

హైదరాబాద్‌: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో 6 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు సమాచారం అందింది. భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై, విమానాశ్రయంలో కఠినమైన తనిఖీలను ప్రారంభించారు. మంగళవారం దేశంలోని వివిధ విమానయాన సంస్థలకు 100 కుపైగా విమానాలకు బాంబు బెదిరింపులు అందినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో, గత 16 రోజుల్లో 510కి పైగా దేశీయ మరియు అంతర్జాతీయ విమానాలకు బెదిరింపులు వచ్చినట్లు సమాచారం ఉంది.

ఇదే సమయంలో, ఈ బెదిరింపుల వెనుక ఓ పుస్తక రచయిత ఉన్నట్లు మహారాష్ట్ర పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తి గోండియా నివాసి జగదీశ్ ఉయికే అని, నాగ్‌పుర్ పోలీసులు తెలిపారు. ఉగ్రవాదంపై పుస్తకం రాసిన ఈ రచయిత 2021లో ఒక కేసులో అరెస్టు అయినట్లు వెల్లడించారు. ఈ వ్యక్తి ఇ-మెయిల్ ద్వారా అనేక విమానయాన సంస్థలకు కూర్పుగా రూపొందించిన బాంబు బెదిరింపు సందేశాలు పంపినట్లు, దీంతో పలు విమానాలు ఆలస్యంగా నడిచినట్లు పోలీసులు పేర్కొన్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870