రైతు భరోసా అర్హతలు ఖరారు!

రైతు భరోసా అర్హతలు ఖరారు!

రైతులకు లబ్ది చేకూర్చేలా తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా ప్రభుత్వం రైతుభరసా పైన కీలక ప్రకటనకు సిద్దమైంది. రైతు భరోసా అమలు పైన మంత్రివర్గ ఉప సంఘం కీలక సిఫార్సులు చేసినట్లు తెలుస్తోంది. సాగు చేసే ప్రతీ రైతుకు పరిమితి లేకుండా రైతుభరోసా అమలయ్యేలా నిర్ణయించారు. సాగు చేస్తుంటే ఐటీ చెల్లింపు దారులకూ వర్తించేలా రైతు భరోసా అర్హతలు ఖరారు! సాగులో లేని భూములకు మాత్రం వర్తించదు. భరోసా కోసం రైతులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సిఫార్సుల పైన రేపు మంత్రివర్గ భేటీలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.

 రైతు భరోసా అర్హతలు ఖరారు!


దరఖాస్తుల స్వీకరణ
మంత్రివర్గ ఉప సంఘం ఈ అంశం పైన ప్రభుత్వానికి పలు సిఫార్సులు చేసింది. అవకతవకలకు అవకాశం లేకుండా శాటి లైట్‌ మ్యాపింగ్‌ ద్వారా భూములను గుర్తించనున్నారు. భరోసా పొందేందుకు ఈ నెల 5, 6, 7 తేదీల్లో గ్రామసభలు ఏర్పాటు చేసి దరఖాస్తుల స్వీకరించనున్నారు. రైతులు పంటలు వేసినట్లుగా ధ్రువీకరించుకున్న తర్వాతే రైతుభరోసా కింద రైతులకు పెట్టుబడి సాయం అందనుంది. రైతు భరోసా అర్హతలు ఖరారు! ఇప్పటికే కొనసాగుతున్నాయి.

సాగు చేయటమే అర్హత ఇప్పటికే తీసుకున్న నిర్ణయం మేరకు బీడు భూములు, కొండలు, గుట్టలు, రాళ్లు, రప్పలున్న భూములకు రైతుభరోసా ఇవ్వకూడదని నిర్ణయించారు. భరోసా పొందేందుకు ఈ నెల 5, 6, 7 తేదీల్లో గ్రామసభలు ఏర్పాటు చేసి దరఖాస్తుల స్వీకరించనున్నారు. రైతులు పంటలు వేసినట్లుగా ధ్రువీకరించుకున్న తర్వాతే రైతుభరోసా కింద రైతులకు పెట్టుబడి సాయం అందనుంది. పథకం అమల్లో ప్రభుత్వ ఉద్యోగులైనా, ప్రైవేటు ఉద్యోగులైనా, ఆదాయపు పన్ను చెల్లింపుదారులైనా పంటలు సాగుచేస్తే పెట్టుబడి సాయాన్ని అందించాలని ఉప సంఘం సూచించింది. ఈనెల 14వ తేదీ నుంచి యాసంగి రైతుభరోసా పథకానికి శ్రీకారం చుట్టాలని డిసైడ్ అయ్యారు. రైతు భరోసా అర్హతలు ఖరారు! అన్నదాతలకు మరింత ప్రోత్సాహం ఇస్తుంది.

అప్పటి నుంచి నెల రోజుల సమయం లో రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ కానుంది. తాజా ప్రతిపాదనల మేరకు రాష్ట్రంలో కోటిన్నర ఎకరాల సాగుభూమికి సాయం అందించాల్సి ఉంటుందని అంచనాకు వచ్చారు. కాగా, గత ప్రభుత్వం ఎకరానికి రూ. 5 వేల చొప్పున గత ప్రభుత్వం చెల్లించగా… ఈ ప్రభుత్వం ఎకరానికి రూ. 7,500 చొప్పున చెల్లిస్తామని హామీ ఇచ్చింది. రైతు భరోసా అర్హతలు ఖరారు! అన్నీ సమీక్ష అనంతరం తెలియజేయబడతాయి.

Also Read: మహా కుంభమేళా 2025: పురాతన శాస్త్రం

Related Posts
Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం
Harish Rao: సీఎం బూతులకు జీఎస్టీ వేస్తే ఖజానా సరిపోదు! - హరీశ్ రావు

తెలంగాణ శాసనసభ వేదికగా రాజకీయ వేడి పెరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆయన మాట్లాడిన భాషపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి Read more

నివాస సముదాయాలకు పైవంతెనలు
నివాస సముదాయాలకు పైవంతెనలు

ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం - మెట్రో స్కైవాక్ ప్రణాళిక హైదరాబాద్ నగరంలో జటిలంగా ఉన్న ట్రాఫిక్ సమస్యలకు కొంతవరకు పరిష్కారంగా మరియు వాతావరణ కాలుష్యాన్ని తగ్గించే విధంగా Read more

వైద్యపరీక్షల కోసం అల్లు అర్జున్ ని గాంధీకి తరలింపు
Allu Arjun 4

సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో సినీ హీరో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. బన్నీని ఆయన నివాసం నుంచి చిక్కడపల్లి పీఎస్ Read more

శివరాత్రి ఏర్పాట్లపై మంత్రి కొండా సురేఖ సమీక్ష
మహాశివరాత్రి వేడుకలకు మంత్రి కొండా సురేఖకు ఆహ్వానం

మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా శివాలయాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. భక్తుల రద్దీ Read more