Another letter of YS Vijayamma to the people of the state

రాష్ట్ర ప్రజలకు వైఎస్‌ విజయమ్మ మరో లేఖ

అమరావతి : కర్నూలులో కొన్ని రోజుల క్రితం జరిగిన కారు ప్రమాదం విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారాలపై వైఎస్‌ విజయమ్మ స్పందించారు. ఈ మేరకు ఆమె రాష్ట్ర ప్రజలకు మరో బహిరంగ లేఖను రాశారు. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం తీవ్రంగా కలిచి వేస్తోంది. గతంలో ఎప్పుడో జరిగినా నా కారు ప్రమాదాన్ని.. నా కుమారుడి పై పెట్టి దుష్ప్రచారం చేయడం అత్యంత జుగుస్సాకరం. రాజకీయంగా లబ్ది పొందాలనే ప్రయత్నం అత్యంత దుర్మార్గం. అమెరికాలో ఉన్న నా మనవడి దగ్గరకు వెల్తే దాన్ని కూడా తప్పుగా చిత్రీకరించి.. బయపడి నేను విదేశాలకు వెళ్లిపోయినట్టు దుష్ప్రచారం చేయడం నీతిమాలిన చర్య అన్నారు. రాజకీయాల కోసం ఇంతగా దిగజారి ప్రవర్తించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. సరైన సమయంలో వారికి ప్రజలే బుద్ది చెబుతారని విజయమ్మ లేఖ విడుదల చేశారు .

Related Posts
అల్లు అర్జున్‌ని విమర్శించిన సురేష్ బాబు: ఏం జరిగిందీ?
అల్లు అర్జున్‌ని విమర్శించిన సురేష్ బాబు: ఏం జరిగిందీ?

టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన ఈ వివాదం, ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు చేసిన వ్యాఖ్యలతో మరింత ప్రాధాన్యం సాధించింది. ఇటీవల టాలీవుడ్ ప్రముఖులు ముఖ్యమంత్రిని కలిసిన Read more

రాష్ట్రంలో 243 కులాలు – తెలంగాణ ప్రభుత్వం
samagra kutumba survey

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన వివరాల ప్రకారం, రాష్ట్రంలో మొత్తం 243 రకాల కులాలు ఉన్నట్లు నిర్ధారించింది. ఇందులో 134 బీసీ (బలహీన వర్గాలు), 59 Read more

స్టాలిన్ వ్యాఖ్యలకు జై కొట్టిన కేటీఆర్
stalin , ktr

జనాభా ప్రాతిపదికన దేశంలో పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే, దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయన్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ వ్యాఖ్యలను తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ Read more

హైదరాబాద్‌లో ఫ్లూ వ్యాప్తి: వైద్యుల హెచ్చరికలు
హైదరాబాద్‌లో ఫ్లూ వ్యాప్తి: వైద్యుల హెచ్చరికలు

గత రెండు వారాలుగా హైదరాబాద్లో వైరల్ జ్వరాలు మరియు ఛాతీ ఇన్ఫెక్షన్లు గణనీయంగా పెరుగుతున్నాయని వైద్యులు గమనించారు. రోగులందరూ సాధారణంగా కోలుకుంటున్నప్పటికీ, శ్వాసకోశ వ్యాధుల పెరుగుదల దృష్ట్యా Read more