terrible tragedy in Yadadri

యాదాద్రి భువనగిరి జిల్లాలో తీవ్ర విషాదం…. 5 గురు దుర్మరణం

భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లాలో భూదాన్ పోచంపల్లి మండలం జలాల్‌పూర్‌ వద్ద అదుపుతప్పి చెరువులోకి కారు దూసుకువెళ్ళింది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు యువకులు చెరువులో మునిగి మృతి చెందారు. హైదరాబాద్ నుంచి భూదాన్ పోచంపల్లికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతులు హైదరాబాద్ ఎల్ బి నగర్ కు చెందిన వంశి (23), దిగ్నేశ్ (21), హర్ష (21),బాలు (19), వినయ్ (21) లుగా గుర్తింపు. మృతదేహాలను భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్న పోలీసులు.

Advertisements
Related Posts
Ilaiyaraaja : ఇళయరాజాకు అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ
Ilaiyaraaja ఇళయరాజాకు అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ

Ilaiyaraaja : ఇళయరాజాకు అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ ఇటీవల లండన్‌లో చారిత్రాత్మకంగా 'వాలియెంట్' సింఫనీ ప్రదర్శించిన ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా, నేడు దేశ ప్రధాని Read more

Ap HighCourt :పిల్ ఉపసంహరణ పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
Ap HighCourt :పిల్ ఉపసంహరణ పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఏపీ హైకోర్టు పిల్స్, పిటిషన్ల అంశంపై సీరియస్ కామెంట్స్ చేసింది. పిల్‌ వేసి ఉపసంహరించుకుంటామంటే ఒప్పుకోబోమని చెప్పింది. శ్రీకాకుళం జిల్లా, గార మండలం విశాఖపట్నం జిల్లా భీమునిపట్నంలో Read more

ఈ కార్ రేస్ పై స్పందించిన మంత్రి పొంగులేటి
Minister strong warning to registration department employees

తెలంగాణ హైకోర్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై నమోదైన ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో క్వాష్ పిటిషన్‌ను కొట్టివేసిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పులో ఏసీబీ దర్యాప్తులో Read more

తెలంగాణ లో మార్చి 15 నుంచి ఒంటిపూట బ‌డులు
తెలంగాణ లో మార్చి 15 నుంచి ఒంటిపూట బ‌డులు

తెలంగాణ రాష్ట్రంలో మార్చి 15వ తేదీ నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. వేసవి కాలం Read more

Advertisements
×