satyanarayana

మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ మృతి

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ (99) అనారోగ్య కారణాలతో అనకాపల్లి జిల్లా చీడికాడ మండలంలోని పెదగోగాడలో తుదిశ్వాస విడిచారు. మాడుగుల నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన, ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా సేవలందించారు. ఆయన నిరాడంబరత, ప్రజల కోసం చేసిన కృషి, అలాగే మాడుగుల నియోజకవర్గ అభివృద్ధికి చేసిన కృషి ఆయనను ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిపే విధంగా చేశాయి.

సత్యనారాయణ మృతి పట్ల సీఎం చంద్రబాబు విచారణ వ్యక్తం చేసారు. ఆయన చేసిన సేవలను కొనియాడుతూ సత్యనారాయణ గారి మృతి జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా విచారం కలిగించిందని అన్నారు. ఈ సందర్బంగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Related Posts
విశాఖ పోర్టు రికార్డ్
vizag port

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం పోర్టు 2024-25 ఆర్థిక సంవత్సరంలో రవాణా రంగంలో ఒక గొప్ప మైలురాయిని చేరుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికానికి మొత్తం Read more

ఆస్కార్ 2025 రద్దు?
ఆస్కార్ 2025 రద్దు

లాస్ ఏంజిల్స్ను నాశనం చేస్తున్న కొనసాగుతున్న అడవి మంటల కారణంగా 2025 అకాడమీ అవార్డులు రద్దు చేయబడవచ్చు. ది సన్ నుండి వచ్చిన నివేదికల ప్రకారం, అకాడమీ Read more

ఇజ్రాయెల్ – హెజ్‌బొల్లా మధ్య మళ్లీ ఉద్రిక్తతలు..
Israel Hezbollah 1

ఇజ్రాయెల్  రక్షణ బలగాలు గురువారం సౌత్ లెబనాన్‌లోని ఆరు ప్రాంతాలకు ట్యాంకు కాల్పులు జరిపాయి. ఇజ్రాయెల్  సైన్యం, హెజ్‌బోల్లాతో ఉన్న యుద్ధవిరామం ఉల్లంఘించబడినట్టు తెలిపింది. ఈ ఘటనలో, Read more

భారత్-ఖతార్ ల మధ్య ద్వైపాక్షిక ఒప్పందం
భారత్-ఖతార్ ల మధ్య ద్వైపాక్షిక ఒప్పందం

భారత్, ఖతార్ వ్యూహాత్మక భాగస్వామ్య స్థాపనపై మంగళవారం అధికారికంగా ఒప్పందం మార్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ Read more