satyanarayana

మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ మృతి

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ (99) అనారోగ్య కారణాలతో అనకాపల్లి జిల్లా చీడికాడ మండలంలోని పెదగోగాడలో తుదిశ్వాస విడిచారు. మాడుగుల నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన, ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా సేవలందించారు. ఆయన నిరాడంబరత, ప్రజల కోసం చేసిన కృషి, అలాగే మాడుగుల నియోజకవర్గ అభివృద్ధికి చేసిన కృషి ఆయనను ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిపే విధంగా చేశాయి.

సత్యనారాయణ మృతి పట్ల సీఎం చంద్రబాబు విచారణ వ్యక్తం చేసారు. ఆయన చేసిన సేవలను కొనియాడుతూ సత్యనారాయణ గారి మృతి జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా విచారం కలిగించిందని అన్నారు. ఈ సందర్బంగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Related Posts
స్కూళ్లకు ఒకే యాప్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
AP Govt Schools

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖలో ప్రస్తుతం ఉన్న 45 యాప్ల స్థానంలో ఒకే యాప్‌ను తీసుకురావడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ యాప్‌లో స్కూల్, టీచర్, స్టూడెంట్ Read more

రేవంత్ సర్కార్ కు మాదిగలు బుద్ధి చెబుతారు -మందకృష్ణ
mandakrishna

SC వర్గీకరణ లేకుండానే ఉద్యోగాలు భర్తీ చేస్తున్న రేవంత్ సర్కార్ కు మాదిగలు బుద్ధి చెబుతారని MRPS అధ్యక్షుడు మందకృష్ణ హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నేడు Read more

ఉద్యోగుల ఆరోగ్య బీమాపై ప్రభుత్వం గుడ్ న్యూస్
Employee health insurance

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఆరోగ్య బీమా పథకం అమలుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని DME గుర్తించిన ఆస్పత్రుల్లో చికిత్స పొందేందుకు అనుమతి ఇచ్చింది. Read more

రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో రూ.47,776 కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు (శనివారం) ఢిల్లీ కి వెళ్లనున్నారు. ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన ప్రచారం చేయనున్నారు. ఎన్డీయే Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *