Sarkar has released Rs.30 c

మహిళల కోసం రూ.30 కోట్లు విడుదల చేసిన సర్కార్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా స్వయం సహాయక సంఘాలకు మరో తీపి కబురు అందిస్తూ, వడ్డీలేని రుణాల పై మిత్తి పైసలు విడుదల చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించిన మొత్తం రూ.30.70 కోట్లను విడుదల చేసిన ప్రభుత్వం, త్వరలో ఈ నిధులను మహిళా సంఘాల ఖాతాల్లో జమ చేయనుంది.

ప్రాంతాల వారీగా చూస్తే, నల్గొండ జిల్లాలో అత్యధికంగా 5,283 సంఘాలకు రూ.1.99 కోట్లు, నిజామాబాద్‌లో 5,010 గ్రూపులకు రూ.1.91 కోట్లు, ఖమ్మంలో 3,983 సంఘాలకు రూ.1.66 కోట్లు, కరీంనగర్‌లో 3,983 గ్రూపులకు రూ.1.55 కోట్లు విడుదల చేయనున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అనేక మహిళా సంఘాలకు రావాల్సిన వడ్డీ సొమ్ము ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండటంతో ఆ సంఘాలు ఆర్థికంగా ఇబ్బందులకు గురయ్యాయి. ఈ పాత పెండింగ్ వడ్డీని విడుదల చేయడం ద్వారా మహిళలు ఆర్థికంగా ఉపశమనం కలిగినట్లు అవుతుంది.

Related Posts
త్వరలో భారత్ లోకి టెస్లా ఎంట్రీ – మంత్రి వాసంశెట్టి సుభాష్
vasam

ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ వాహన పరిశ్రమలో ఓ విప్లవాత్మక మార్పును తీసుకొచ్చిన టెస్లా త్వరలోనే భారత్‌లో తన కార్యకలాపాలను ప్రారంభించబోతుందని సమాచారం. ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ఈ దిగ్గజ Read more

కులగణన, ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉంది : మంత్రి ఉత్తమ్‌
Congress party is committed to caste and SC classification .. Minister Uttam

బీజేపీ పాలనలో అన్ని విధాలుగా అణచివేత హైదరాబాద్‌ : నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడారు. ఇప్పుడు Read more

కుంభమేళాకు బయలుదేరిన శ్రీవారి కళ్యాణరథం
Srivari's Kalyanaratham leaving for Prayagraj Kumbh Mela

తిరుమల: ప్రముఖ్య పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి ఆలయం వద్ద నుంచి ప్రయాగ్ రాజ్ కుంభమేళాకు శ్రీవారి కళ్యాణరథం బయలుదేరింది. కల్యాణ రథంకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం Read more

డీఎంకే పార్టీలో చేరిన నటుడు సత్యరాజ్ కుమార్తె
Sathyaraj's daughter Divya

తమిళనాడు రాజకీయాల్లో కొత్త పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ నటుడు సత్యరాజ్ కుమార్తె దివ్య సత్యరాజ్ అధికార డీఎంకే పార్టీలో చేరారు. ఈరోజు చెన్నైలో జరిగిన ప్రత్యేక Read more