chanrdrababu

భారీ వర్షాలపై చంద్రబాబు సమీక్ష

అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంది. భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఈ నేపథ్యంలో భారీ వర్షాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎంఓ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాల్లో పరిస్థితులను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, అధికారులు తీసుకుంటున్న చర్యలను సీఎం దృష్టికి తీసుకొచ్చారు. స్కూళ్లకు సెలవు ప్రకటించినట్టు తెలిపారు.

Advertisements
ap cyclone


రైతులకు సాయం
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయని… వర్షాల అనంతరం పంట నష్టం వివరాలను సేకరించి రైతులకు సాయం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు రైతులకు అందేలా చూడాలని చెప్పారు. అన్ని స్థాయుల్లోని అధికారులు అప్రమత్తంగా ఉండి పని చేయాలని ఆదేశించారు.

Related Posts
పిల్లలకు సాయం చేస్తా అంటూ మంచు విష్ణు
పిల్లలకు సాయం చేస్తా అంటూ మంచు విష్ణు

టాలీవుడ్ కథానాయకుడు, మోహన్ బాబు విశ్వవిద్యాలయం ప్రో-ఛాన్సలర్ మంచు విష్ణు, గణతంత్ర దినోత్సవం సందర్భంగా సైనికుల త్యాగాలను గౌరవించే క్రమంలో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రకటించారు. ఈ Read more

రచయిత త్రివిక్రమ్ కన్నుమూత..
Katuri Ravindra Trivikram

సాహిత్య జగత్తులో విశిష్టతను చాటుకున్న రచయిత కాటూరి రవీంద్ర త్రివిక్రమ్ (80) విజయవాడలో గుండెపోటుతో మంగళవారం కన్నుమూశారు. అరసం గౌరవ సలహాదారుగా, కథా రచయితగా పేరుపొందిన త్రివిక్రమ్ Read more

Chandrababu Naidu: ఏప్రిల్ లోమెగా డీఎస్సీ నోటిఫికేషన్ :చంద్రబాబు నాయుడు
ఏప్రిల్ లోమెగా డీఎస్సీ నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాజాగా కీలక ప్రకటన చేశారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ప్రభుత్వ యంత్రాంగాన్ని సిద్ధం Read more

విశాఖ సెంట్రల్ జైల్లో 66మందిపై బదిలీ వేటు
vizag central jail

విశాఖ సెంట్రల్ జైల్లో ఇటీవల సంభవించిన వివాదం నేపథ్యంలో 66మందిపై బదిలీ చర్యలు చేపట్టారు. జైలు అధికారులు ఖైదీల ఎదుట తమను దుస్తులు విప్పించి తనిఖీ చేయాల్సి Read more

Advertisements
×