earthquake

ప్ర‌కాశం జిల్లాలో మళ్ళీ భూప్ర‌కంప‌న‌లు

ఏపీలోని ప్ర‌కాశం జిల్లాను వ‌రుస భూప్ర‌కంప‌న‌లు వ‌ణికిస్తున్నాయి. జిల్లాలోని ముండ్ల‌మూరులో సోమ‌వారం ఉద‌యం 11 గంట‌ల ప్రాంతంలో మ‌రోసారి స్వ‌ల్పంగా భూమి కంపించింది. కాగా, జిల్లాలో ఇలా భూప్ర‌కంప‌న‌లు రావ‌డం ఇది వ‌రుస‌గా మూడో రోజు. శ‌ని, ఆది వారాల్లో కూడా ఇలాగే భూప్ర‌కంప‌న‌లు చోటు చేసుకున్నాయి. దీంతో జిల్లా ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌లకు గుర‌వుతున్నారు.
స్కూల్ పిల్లలు క్లాస్ రూమ్ నుంచి భయంతో పరుగులు తీస్తూ బయటికి వచ్చారు.
ఈరోజు భూమి కంపించిన స‌మ‌యంలో ప్ర‌జ‌లు భ‌యంతో ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు. అస‌లేం జ‌రుగుతోందో అర్థం కావ‌ట్లేద‌ని స్థానికులు వాపోతున్నారు. మరింత భూప్ర‌కంప‌న‌లు రావచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు జాగ్రత్తగా వుండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Related Posts
Kutami Govt : ప్రజలకు ఆర్థిక స్థిరత్వం – కూటమి ప్రభుత్వం ప్రధాన లక్ష్యం
కూటమి

కూటమి ప్రభుత్వ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక కూటమి ప్రభుత్వం ప్రజలకు ఆర్థిక స్థిరత్వాన్ని అందించేందుకు సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. వ్యవస్థలను పటిష్టపరచడం ద్వారా గ్రామాల్లో ఉపాధి Read more

అమెరిక పర్యటనకు వెళ్లిన మంత్రి నారా లోకేశ్‌
Minister Nara Lokesh who went on a visit to America

శాన్‌ఫ్రాన్సిస్కో : ఏపీకి పెట్టుబడుల ఆకర్షణ కోసం ఐటీ, విద్య, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్‌ అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నగరానికి చేరుకున్నారు. ఈ సదర్భంగా అక్కడ Read more

ఏపీ వాలంటీర్ల కీలక నిర్ణయం
volunteers

ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వాలంటీర్లు అంతా సీఎంను కలిసేందుకు ఈ నెల 17న అమరావతి రానున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి. ఇప్పటివరకూ తమకు పెండింగ్ Read more

కీలక సంస్ధతో ఏపి ఒప్పందం
కీలక సంస్ధతో ఏపి ఒప్పందం

ప్రకృతి వ్యవసాయం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధికి ప్రతిపాదించిన కొత్త దిశలో, ఆయన దావోస్ పర్యటన తర్వాత పెగాసస్ క్యాపిటల్ అడ్వైజర్స్ మరియు ప్రొడ్యూసర్స్ Read more