actorsrikanthiyengar3 1704349796

పొట్టేల్ సినిమా సక్సెస్ మీట్‌లో రివ్యూలు రాసేవారిపై క్షమాపణలు చెబుతాను శ్రీకాంత్ అయ్యంగార్;

ప్రముఖ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ తన ఇటీవల చేసిన వ్యాఖ్యల విషయంలో త్వరలోనే క్షమాపణలు చెప్పబోతున్నారని ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన ఒక వీడియోను విడుదల చేస్తూ ఇటీవల జరిగిన పొట్టేల్ సినిమా విజయోత్సవం సందర్భంగా రివ్యూలు రాసే వారి గురించి చేసిన వ్యాఖ్యలతో కొంతమంది మనసుకు మోసం చేసానని అంగీకరించారు అలా బాధపడిన వారికి క్షమాపణలు చెబుతానని తన మాటలను సమీక్షించుకొని సరైన సందేశాన్ని త్వరలో అందిస్తానని చెప్పారు అంతేకాకుండా ప్రేక్షకులను నిరీక్షించాలని విజ్ఞప్తి చేశారు.

ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీకాంత్ అయ్యంగార్ మాట్లాడుతూ “సినిమా ఎలా తీయాలో తెలియని వారు రివ్యూలు రాస్తూ సినిమాలను తక్కువ చేసి చూపిస్తున్నారు” అని తన అభిప్రాయాన్ని పంచుకున్నారు “అలాంటివారికి సినిమా విశ్లేషణలు చేయడం ఆపడం మంచిదని” కూడా ఆయన అన్నారు అయితే, ఆయన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్రమైన విమర్శలను ఎదుర్కొన్నారు పలు సినీ విమర్శకులు ఆయన వ్యాఖ్యలను తప్పుబడుతూ ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణుకి ఫిర్యాదు చేశారు అంతేగాక ఈ ఘటనపై ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ కూడా స్పందించింది “శ్రీకాంత్ అయ్యంగార్ వ్యాఖ్యలు సమీక్షకుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయి ఆయనపై చర్యలు తీసుకోవాలని” డిమాండ్ చేశారు.

Related Posts
దర్శకుడు ప్రేమ్ కుమార్ ను అభినందిస్తున్నారు సినిమా చూసిన ప్రేక్షకులు సత్యం సుందరం చిత్రం;
satyam sundaram 2024 movie

కార్తీ మరియు అరవింద్ స్వామి ముఖ్య పాత్రల్లో నటించిన సత్యం సుందరం చిత్రం, సర్వత్రా ఆదరణ పొందిన హోల్సమ్ ఎంటర్‌టైనర్. ఈ సినిమా హీరోలు కేవలం నటించలేదని, Read more

మొన్న విజయ్.. ఇప్పుడు రష్మిక క్లారిటీ.. పెళ్లిపై రష్మిక సమాధానం..
rashmika mandanna 7751 1732501993

పుష్ప 2 ప్రచార కార్యక్రమం : రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ మధ్య సంబంధాలపై జరుగుతున్న చర్చలు మరోసారి వార్తల్లోకి వచ్చాయి. ఇటీవల జరిగిన "పుష్ప 2" Read more

డ్రింకర్‌ సాయి మూవీ రివ్యూ
drinker sai

డ్రింకర్ సాయి సినిమా మనకు తెలిసిన పాత పబ్లికిటీ యాడ్స్‌కు భిన్నంగా, క్రియేటివ్‌గా ఒక సందేశం ఇవ్వడాన్ని లక్ష్యంగా తీసుకున్న చిత్రం. "మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం Read more

క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో ఐశ్వర్య రాజేశ్ మళ్లీ అలరిస్తుంద
క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో ఐశ్వర్య రాజేశ్ మళ్లీ అలరిస్తుంద

ఐశ్వర్య రాజేశ్ ప్రస్తుతం సినిమాలు,వెబ్ సిరీస్‌లతో ఫుల్ బిజీగా ఉంది.కోలీవుడ్‌లో నాయికా ప్రాధాన్యమైన పాత్రలు అనగానే నయనతార, త్రిష తర్వాత పేరు వినిపించేది ఐశ్వర్య రాజేశ్‌దే.ఆమె నటించిన Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *