ys jagan

పులివెందులలో జగన్ ప్రజాదర్బార్

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ వైఎస్సార్ జిల్లా పులివెందులలో ప్రజాదర్బార్ నిర్వహించారు. నాలుగు రోజుల జిల్లా టూర్ లో ఉన్న వైఎస్ జగన్ .. తన సొంత నియోజకవర్గం పులివెందులలో స్థానికుల నుంచి చాలా కాలం తర్వాత ఫిర్యాదుల్ని స్వీకరించారు.
దీంతో జనం కూడా జగన్ ను కలిసేందుకు భారీగా తరలివచ్చారు.
భారీగా తరలివచ్చిన జనం
వైఎస్సార్ జిల్లా టూర్ లో ఉన్న వైఎస్ జగన్ ఇవాళ ఉదయం పులివెందులలోని వైఎస్ అవినాష్ రెడ్డి క్యాంపు కార్యాలయానికి వచ్చారు. నాలుగు రోజులుగా నియోజకవర్గంలోనే ఉన్న జగన్.. ఇవాళ క్యాంప్ ఆఫీసుకు రావడంతో జనం కూడా భారీగా తరలివచ్చారు. దీంతో పులివెందుల వీధులు కిక్కిరిసిపోయాయి. స్థానిక సమస్యలపై జనం ఎక్కువగా ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వం మారాక పులివెందులలో పరిస్ధితులపై వారు ఫిర్యాదులు చేస్తున్నట్లు సమాచారం.

Related Posts
గ్యాస్ వినియోగదారులకు చంద్రబాబు మరో గుడ్ న్యూస్
CM Chandrababu held meeting with TDP Representatives

CM చంద్రబాబు నాయుడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభించిన సందర్భంగా లబ్ధిదారులకు ఇచ్చిన సందేశంలో, మహిళలు ముందుగా డబ్బు చెల్లించాల్సిన అవసరం లేకుండా సిలిండర్లు అందించడానికి Read more

మిర్చి రైతులను ఆదుకోవాలని చంద్రబాబుకు జగన్ ట్వీట్
మిర్చి రైతులను ఆదుకోవాలని చంద్రబాబుకు జగన్ ట్వీట్

మిర్చి రైతులను ఏపీ ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం గుంటూరు మార్కెట్ యార్డులో Read more

MLC : ఏపీలో ఏడుగురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగింపు
Term of office of MLCs

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఏడుగురు సభ్యుల ఆరేళ్ల పదవీకాలం ముగిసింది. ఈ మేరకు మండలి వారికి అధికారికంగా వీడ్కోలు పలికారు. పదవీ కాలం ముగిసిన సభ్యుల్లో ప్రముఖులు యనమల Read more

పోలీసుల‌కు మోహ‌న్ బాబు గ‌న్ అప్ప‌గింత
mohan

టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు మోహ‌న్ బాబు త‌న లైసెన్స్ గ‌న్‌ను పోలీసుల‌కు అప్ప‌గించారు. ఈరోజు హైద‌రాబాద్ నుంచి ఏపీలోని చిత్తూరు జిల్లా చంద్ర‌గిరి మండ‌లం రంగంపేట‌లోని త‌న Read more