Board Exams

తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల షెడ్యూలు

తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి వార్షిక ప‌రీక్ష‌ల‌కు సంబంధించి కీల‌క ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. 2025, మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వ‌ర‌కు ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఎస్సెస్సీ బోర్డు ప్ర‌క‌టించింది. ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ఉద‌యం 9.30 నుంచి మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల వ‌ర‌కు జ‌ర‌గ‌నున్నాయి. ఇక ఫిజిక‌ల్ సైన్స్, బ‌యోలాజిక‌ల్ సైన్స్ ప‌రీక్ష‌ల‌ను ఉద‌యం 9.30 గంట‌ల నుంచి 11 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు.
ప‌ది ప‌రీక్ష‌ల టైం టేబుల్ ఇదే..

మార్చి 21(శుక్ర‌వారం) – ఫ‌స్ట్ లాంగ్వేజ్
మార్చి 22(శ‌నివారం) – సెకండ్ లాంగ్వేజ్
మార్చి 24(సోమ‌వారం) – థ‌ర్డ్ లాంగ్వేజ్(ఇంగ్లీష్‌)
మార్చి 26(బుధ‌వారం) – గ‌ణితం
మార్చి 28(శుక్ర‌వారం) – సైన్స్‌(ఫిజిక‌ల్ సైన్స్‌)
మార్చి 29(శ‌నివారం) – సైన్స్‌(బ‌యోలాజిక‌ల్ సైన్స్‌)
ఏప్రిల్ 2(బుధ‌వారం) – సోష‌ల్ స్ట‌డీస్
ఏప్రిల్ 3(గురువారం) – ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేప‌ర్ -1
ఏప్రిల్ 4(శుక్ర‌వారం) – ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేప‌ర్ -2

Related Posts
7 వేలకు పైగా కోళ్లను చంపిన మహారాష్ట్ర ప్రభుత్వం!
7 వేలకు పైగా కోళ్లను చంపిన మహారాష్ట్ర ప్రభుత్వం!

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్రను బర్డ్ ఫ్లూ కుదిపేస్తోంది. ఇప్పటికే బర్డ్ ఫ్లూ కారణంగా అనేక కోళ్లు, పక్షులు, జంతువులు మృత్యువాత పడగా.. తాజాగా మహారాష్ట్ర Read more

మంత్రి పొన్నం ప్రభాకర్,రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ
మంత్రి పొన్నం ప్రభాకర్

మంత్రి పొన్నం ప్రభాకర్ 317 జీవో పై ఎమ్మెల్సీ ఎన్నికల్లో బండి సంజయ్ ప్రస్తావనలు 317 జీవో, స్థానిక ప్రభుత్వ ఉద్యోగుల నియామకానికి సంబంధించిన కీలక అంశంగా Read more

తెలంగాణలో మావోయిస్టుల ఎన్‌కౌంటర్: 7 మంది హతమయ్యారు..
maoists

తెలంగాణలోని ములుగు జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 7 మావోయిస్టులు, ఒక టాప్ కమాండర్ సహా మరణించారు. ఈ సంఘటన ఉదయం 5:30 గంటల సమయంలో చల్పాకా అరణ్యాల్లో Read more

తెలంగాణ సీఎంకు కిషన్ రెడ్డి లేఖ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ: తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తాజాగా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి Read more