State Labor Minister Vasams

తిరుపతి ఈఎస్ఐ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి వాసంశెట్టి సుభాష్

తిరుపతి : రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తిరుపతిలోని ఈ ఎస్ ఐ హాస్పిటల్ని అకస్మాతుగా శుక్రవారం తనిఖీ చేసారు. అదేవిధంగా హాస్పటల్ లో అడ్మిట్ అయిన పేషెంట్స్ తో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. మంచినీరు అందించే ఆర్ ఓ వాటర్ ప్లాంట్ను తనిఖీ చేశారు. ఆలస్యంగా వస్తున్న సిబ్బందిని గుర్తించి వారిని హెచ్చరించడం జరిగింది. పేషెంట్స్ కి మెరుగైన వైద్యం అందించాలని సూపరింటెండెంట్ గారిని అదేవిధంగా సిబ్బందికి పలు ఆదేశాలు జారిచేసారు.

Related Posts
(AI) యాక్షన్‌ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించనున్న ప్రధాని
(AI) PM Modi chair the meeting of the Action Committee

12వ తేదీ వరకు ఫ్రాన్స్‌లో మోడీ పర్యటన..14వ తేదీ వరకు అమెరికాలో మోడీ పర్యటన.. పారిస్ :యాక్షన్‌ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించనున్న ప్రధాని. రెండు రోజుల Read more

భారత్ సమ్మిట్ కు ఒబామా హాజరు: రేవంత్ రెడ్డి
భారత్ సమ్మిట్‌కు ఒబామా హాజరు! సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన

ఇది తెలంగాణలో రాజకీయంగా చర్చనీయాంశమైన అంశం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించిన 'భారత్ సమ్మిట్'తో పాటు, రాష్ట్రంలో పెట్టుబడులు, అభివృద్ధి కార్యక్రమాలు, బీజేపీపై విమర్శలు, లోక్‌సభ Read more

వింత వ్యాధితో 17 మంది మృతి..ఎక్కడంటే..!
'mysterious deaths'

జమ్ము కశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా బుధాల్ గ్రామంలో వింత వ్యాధి కలకలం సృష్టిస్తోంది. ఈ వ్యాధి కారణంగా రెండు కుటుంబాల్లో ఇప్పటివరకు 17 మంది మృతి చెందారు. Read more

Temperatures : పెరిగిన ఉష్ణోగ్రతలు..తెలంగాణలో ఆరెంజ్ అలెర్ట్ జారీ!
Rising temperatures..Orange alert issued in Telangana!

Temperatures : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. మార్చి నెలలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. సాధారణం కన్నా 3.3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. మరీ Read more