Serial bomb threats in Tiru

తిరుపతిలో వరుస బాంబ్ బెదిరింపులు

ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా బాంబు బెదిరింపుల కేసులు పెరుగుతున్నాయి. విమానాలు, పలు ప్రముఖ ప్రదేశాలు, హోటళ్లకు తరచుగా బెదిరింపు కాల్స్, ఈమెయిల్స్ వస్తుండడం ప్రజల్లో ఆందోళనకు దారి తీస్తోంది. తాజాగా, ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి నగరంలోని పలు హోటళ్లకు, ప్రసిద్ధి చెందిన వరదరాజస్వామి ఆలయానికి మూడు రోజులుగా వరుసగా బాంబు బెదిరింపులు రావడం అందరినీ కలవరపెట్టింది.

ఇవాళ రెండు హోటళ్లు, ఒక ఆలయానికి ఈమెయిల్ ద్వారా వచ్చిన బెదిరింపుల నేపథ్యంలో హోటళ్ల యాజమాన్యాలు, ఆలయ అధికారులు వెంటనే పోలీసులను సంప్రదించారు. ఆ వెంటనే స్పందించిన పోలీసులు స్నిఫర్ డాగ్స్, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్లను రంగంలోకి దింపి, తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. అయినప్పటికీ, ఈ బెదిరింపులు ఉత్తుత్తి అని తేలడం ప్రజల్లో ఊరటను కలిగించింది.

Related Posts
నేడు శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీ సీ-59 ప్రయోగం
ISRO Set to Launch PSLV C59

శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పీఎస్ఎల్వీ సీ-59 రాకెట్‌ను నేడు నింగిలోకి పంపనుంది. ఈ రాకెట్ ప్రయోగం సాయంత్రం Read more

బడ్జెట్ లో విద్యారంగంలో కీలక నిర్ణయాలు
బడ్జెట్ లో విద్యారంగంలో కీలక నిర్ణయాలు

ఆంధ్రప్రదేశ్ లో రానున్న ఐదేళ్లలో ఏపీ మోడల్ ఎడ్యుకేషన్‌ను తీసుకురావాలన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సంకల్పానికి అనుగుణంగా కూటమి ప్రభుత్వం బడ్జెట్‌లో పలు కీలక నిర్ణయాలను Read more

నటి కాదంబరీ జత్వానీ కేసు దర్యాప్తును సీఐడీకి అప్పగించిన ఏపీ ప్రభుత్వం
AP government handed over the investigation of actress Kadambari Jethwani case to CID

అమరావతి: బాలీవుడ్ నటి కాదంబరీ జత్వాని కేసులో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను సీఐడీకి అప్పగించింది. ఈ మేరకు డీజీపీ Read more

ఏపీఎస్ఆర్టీసీ షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు
రాజకీయ నాయకులపై జీవితకాల నిషేధం-కేంద్రం అఫిడవిట్‌పై చర్చ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ ఊహించని తీర్పు ఒకటి సుప్రీంకోర్టు నుంచి వచ్చింది. బస్సు ఢీ కొట్టడం వల్ల ఓ మహిళ మృతి చెందడంతో.. ఆమె కుటుంబ సభ్యులకు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *